Amaravati Arasavalli Yatra: జోరువానలోనూ అమరావతి పాదయాత్ర హోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి నుండి అరసవల్లి.. అమరావతి రైతుల మహా పాదయాత్ర జోరుగా సాగుతోంది. 28 వ రోజు జోరువాన సైతం లెక్క చేయకుండా రైతులు యాత్రలో పాల్గొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, జిన్నూరు,వేడంగి మీదుగా ఆచంట నియోజకవర్గం చేరుకొంది పాదయాత్ర. ఈసందర్భంగా అమరావతి రైతులకు పువ్వులు, హారతులతో నీరాజనం పలికి రోడ్డుపై మోకరిల్లి స్వాగతం పలికారు మహిళలు.
Read Also: Sister Sacrifice: చెరువులో మునిగిపోయిన చెల్లిని కాపాడి.. అక్క ప్రాణ త్యాగం
Also Read
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ టీడీపీ నేత మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పీతల సుజాత, జవహర్, నిమ్మల రామానాయుడు, అంగర రామ్మోహన్ రావు, మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, టీడీపీ నేతలు, జనసేన పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ జనసైనికులు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ,దళిత సంఘ నాయకులు..రైతులు వామపక్ష నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ రోజు కవిటం,జగన్నాథ పురం, మార్టేరు, పెనుగొండ వరకు 10 కిలోమీటర్ల మేర రైతుల మహాపాదయాత్ర సాగనుంది. వందలాదిగా తరలివచ్చిన వీరమహిళలు,రైతులు ,అభిమానులు అమరావతి రైతులకు అండగా బ్రహ్మరథం పట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
Read Also: Mulayam Singh Yadav: ములాయం ఆరోగ్యం మరింత విషమం.. ఐసీయూలో చికిత్స
తాజావార్తలు
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
-
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
-
Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!