Amaravati Arasavalli Yatra: జోరువానలోనూ అమరావతి పాదయాత్ర హోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి నుండి అరసవల్లి.. అమరావతి రైతుల మహా పాదయాత్ర జోరుగా సాగుతోంది. 28 వ రోజు జోరువాన సైతం లెక్క చేయకుండా రైతులు యాత్రలో పాల్గొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, జిన్నూరు,వేడంగి మీదుగా ఆచంట నియోజకవర్గం చేరుకొంది పాదయాత్ర. ఈసందర్భంగా అమరావతి రైతులకు పువ్వులు, హారతులతో నీరాజనం పలికి రోడ్డుపై మోకరిల్లి స్వాగతం పలికారు మహిళలు.
Read Also: Sister Sacrifice: చెరువులో మునిగిపోయిన చెల్లిని కాపాడి.. అక్క ప్రాణ త్యాగం
Also Read
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ టీడీపీ నేత మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పీతల సుజాత, జవహర్, నిమ్మల రామానాయుడు, అంగర రామ్మోహన్ రావు, మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, టీడీపీ నేతలు, జనసేన పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ జనసైనికులు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ,దళిత సంఘ నాయకులు..రైతులు వామపక్ష నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ రోజు కవిటం,జగన్నాథ పురం, మార్టేరు, పెనుగొండ వరకు 10 కిలోమీటర్ల మేర రైతుల మహాపాదయాత్ర సాగనుంది. వందలాదిగా తరలివచ్చిన వీరమహిళలు,రైతులు ,అభిమానులు అమరావతి రైతులకు అండగా బ్రహ్మరథం పట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
Read Also: Mulayam Singh Yadav: ములాయం ఆరోగ్యం మరింత విషమం.. ఐసీయూలో చికిత్స
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!