CJI BR Gavai: నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి.. సీజేఐగా చివరి కార్యక్రమం అమరావతిలోనే..!
- నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి.. సీజేఐగా చివరి కార్యక్రమం అమరావతిలోనే..
- చాయ్ వాలా కూడా ప్రధాన మంత్రి కావడానికి రాజ్యాంగం హక్కు కల్పించింది..
- రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగంలో మొదట సవరణ చేసుకున్నాం: జస్టిస్ బీఆర్ గవాయ్
CJI BR Gavai: మంగళగిరి CK కన్వెన్షన్ లో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మాట్లాడుతూ.. నా స్వస్థలం మహారాష్ట్రలో అమరావతి.. సీజేఐగా నా చివరి కార్యక్రమం ఇక్కడ అమరావతిలో జరుగుతోంది.. మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నాను.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది.. సాంఘిక, ఆర్థిక న్యాయం సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు అని పేర్కొన్నారు. చాయ్ వాలా ప్రధాని అవటానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉపయోగపడింది.. లోక్ సభ స్పీకర్ గా బాల యోగి, మీరా కుమారి రావటానికి కూడా రాజ్యాంగం కారణం అన్నారు.
Read Also: Delhi Car Blast: ఢిల్లీ పేలుడు వెనక ‘‘సైతాన్ తల్లి’’.? ఫోరెన్సిక్ అనుమానం..
Also Read
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
అలాగే, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాది ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ స్థిర పత్రంగా భావించలేదు.. కాలానికి అణుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించారని తెలిపారు. అంశం యొక్క ప్రాధాన్యత బట్టి రాజ్యాంగ సవరణ విధానాన్ని అంబేద్కర్ ఏర్పాటు చేశారు.. కొన్ని అంశాల్లో మాత్రమే రాజ్యాంగ సవరణ సులభతరంగా ఉన్నాయి.. కొన్ని అంశాల్లో ఇది చాలా కఠినంగా ఉంటుంది.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏడాది సవరణ చేసుకున్నాం.. రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగంలో మొదట సవరణ చేసుకున్నామని జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!