CJI BR Gavai: నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి.. సీజేఐగా చివరి కార్యక్రమం అమరావతిలోనే..!
- నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి.. సీజేఐగా చివరి కార్యక్రమం అమరావతిలోనే..
- చాయ్ వాలా కూడా ప్రధాన మంత్రి కావడానికి రాజ్యాంగం హక్కు కల్పించింది..
- రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగంలో మొదట సవరణ చేసుకున్నాం: జస్టిస్ బీఆర్ గవాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI BR Gavai: మంగళగిరి CK కన్వెన్షన్ లో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మాట్లాడుతూ.. నా స్వస్థలం మహారాష్ట్రలో అమరావతి.. సీజేఐగా నా చివరి కార్యక్రమం ఇక్కడ అమరావతిలో జరుగుతోంది.. మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నాను.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది.. సాంఘిక, ఆర్థిక న్యాయం సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు అని పేర్కొన్నారు. చాయ్ వాలా ప్రధాని అవటానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉపయోగపడింది.. లోక్ సభ స్పీకర్ గా బాల యోగి, మీరా కుమారి రావటానికి కూడా రాజ్యాంగం కారణం అన్నారు.
Read Also: Delhi Car Blast: ఢిల్లీ పేలుడు వెనక ‘‘సైతాన్ తల్లి’’.? ఫోరెన్సిక్ అనుమానం..
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
అలాగే, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాది ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ స్థిర పత్రంగా భావించలేదు.. కాలానికి అణుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించారని తెలిపారు. అంశం యొక్క ప్రాధాన్యత బట్టి రాజ్యాంగ సవరణ విధానాన్ని అంబేద్కర్ ఏర్పాటు చేశారు.. కొన్ని అంశాల్లో మాత్రమే రాజ్యాంగ సవరణ సులభతరంగా ఉన్నాయి.. కొన్ని అంశాల్లో ఇది చాలా కఠినంగా ఉంటుంది.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏడాది సవరణ చేసుకున్నాం.. రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగంలో మొదట సవరణ చేసుకున్నామని జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!