Minister Kolusu Parthasarathy: వైసీపీ ఖాళీ అవుతోంది.. నంబర్ 2లు కూడా వెళ్లిపోయారు.
- వైసీపీ ఖాళీ అవుతోందన్న మంత్రి కొలుసు పార్థసారథి..
- పార్టీలో నంబర్ 2గా ఉన్న వ్యక్తులు కూడా వెళ్లిపోయారని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kolusu Parthasarathy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి వలసలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. వైసీపీ ఖాళీ అవుతోందన్న ఆయన.. పార్టీలో నంబర్ 2గా ఉన్న వ్యక్తులు కూడా వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.. ఇక, నీతిఆయోగ్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడితే.. దానిని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఒక వ్యక్తి మూర్ఖత్వం మూలంగా రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు.. చంద్రబాబు నాయుడు మాటలపై దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.. రాష్ట్రాన్ని అగాధంలోకి వైసీపీ నెట్టింది.. కూటమి 7 నెలల పాలనపై తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు మంత్రి కొలుసు పార్థసారథి.. అమరావతితో సహా మిగిలిన ప్రాజెక్టులకు 31 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి.. 6.33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి అని వెల్లడించారు.. వైసీపీ మొదటి ఏడు నెలలు ఏమి చేసింది..? అని నిలదీశారు.. అన్న క్యాంటీన్లను కూడా వైఎస్ జగన్ మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి..
Read Also: Varun Chakravarthy: చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్లో ఇదే తొలిసారి!
Also Read
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!