AP Cabinet Decisions: 80 వేల కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్.. లక్షకు పైగా ఉద్యోగాలు..!
- ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు..
- రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే విధంగా కేబినెట్లో నిర్ణయం..
- సుమారు 80 వేల కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం..
- లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్న పార్థసారథి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ఇవాళ కేబినెట్లో నిర్ణయం జరిగిందన్నారు.. సుమారు 80 వేల కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. దీని ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. పారిశ్రామిక వేత్తలకు డెస్టినేషన్ ఏపీ అయ్యే విధంగా ఆమోదం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కంపోనెట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఇప్పటి వరకు అన్ని కంపోనెంట్లు పూర్తిగా మన దగ్గర తయారయ్యే పరిస్థితి లేదు.. ఎలక్ట్రానిక్ పాలసీ వల్ల ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది.. ఈ పాలసీ వల్ల తమిళనాడు, గుజరాత్ లో అభివృద్ధి జరిగిందని వెల్లడించారు..
Read Also: Peddapuram: పెద్దాపురంలో చీకటి బాగోతం.. మహిళ ఆవేదన వింటే చలించిపోతారంతే..!
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
రాష్ట్రంలో సీఫీ.. గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు… డేటా సెంటర్ల వల్ల 16 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అన్నారు పార్థసారథి.. వైజాగ్ ను రాబోయే రోజుల్లో ఐటీ హబ్ గా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో అక్రమ లే ఔట్లు ఉన్నాయి.. అనేక లోపల వల్ల ఇళ్ల నిర్మాణం చేయలేకపోతున్నారు.. ఎల్ఆర్ఎస్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.. ఇక, ప్రపంచంలో పెద్ద సంస్థలు సింగపూర్ నుంచే పని చేస్తున్నాయి.. సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించాడానికి సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్తున్నారని వెల్లడించారు.. సీఎం సింగపూర్ ట్రిప్ విజయవంతం అవ్వాలని మేం కూడా కోరుకుంటున్నామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
-
Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!