AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకంపై కీలక అప్డేట్..
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్ఆర్టీసీ కసరత్తు..
- ఇప్పటికే బెంగళూరు వెళ్లివచ్చిన కేబినెట్ సబ్ కమిటీ..
- తెలంగాణ, కర్ణాటక వెళ్లి వచ్చిన అధికారులు..
- ఏపీ ప్రభుత్వానికి చేరిన నివేదికలు..
- ఉగాది కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే కొన్నింటిని నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం.. ఇక, ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు కొనసాగిస్తోంది.. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ బెంగళూరు వెళ్ళి వచ్చింది.. అక్కడ ఆ పథకం అమలు తీరుపై అధ్యయనం చేసింది.. ముఖ్యమంత్రి, ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి క్షేత్రస్థాయిలో సమస్యలపై కూడా దృష్టిపెట్టారు.. అలాగే అధికారులు సైతం తెలంగాణ, కర్ణాటక వెళ్ళి వచ్చారు… ఇద్దరి నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు.. ప్రధానంగా కొత్త బస్సులు కొనాలని, కొత్తగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం జరపాలని నివేదికలో తెలిపినట్టు సమాచారం.. దీంతో ఉగాది నాటికి కసరత్తు పూర్తి చేసి, ఉగాది కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం సిద్ధమవతోందని తెలుస్తోంది…
Read Also: Danush: 12 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న ఆ కాంబో
Also Read
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..