Deputy CM Pawan Kalyan: నేడు అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
- ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతోన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
- నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు డిప్యూటీ సీఎం..
- అనంతగిరి మండలం బల్లగరువుకు వెళ్లనున్న పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు.. అనంతగిరి మండలం బల్లగరువు (పినకోట పంచాయతీ)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది.. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్.. ఉదయం 10.30 గంటలకు బల్లగరువు ప్రాంతానికి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Samsung Galaxy S25: గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం అదిరిపోయే మొబైల్స్ను విడుదల చేయనున్న సామ్సంగ్
Also Read
కాగా, శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పార్వతపురం మన్యం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ఒక వైపు జోరు వాన.. మరోవైపు గిరిజన పుత్రులు కేరింతలతో హడావుడి గా సాగింది. రోడ్డు నిర్మాణ పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లనాటి సమస్యకు పరిష్కర లభించిందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాగుజోల నుంచి సురవర వరకు తొమ్మిది కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పవన్.. దీంతో గిరిజనులు ఏళ్ల నాటి కళ నెరవేరింది. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు గిరిజనలు. గిరిశిఖర గ్రాలాకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం సకాలంలో అందక ఎంతోమంది మార్గ మధ్య లోనే ప్రాణాలు వదిలే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా అనారోగ్యానికి గురైనా, గర్భినిల ప్రసవ సమయంలోనైనా ఇబ్బందులి తలెత్తుతే డోలీలు మాత తప్పని పరిస్థితి. ఇవే సమస్యలను నిర్వహించిన గ్రామసభలలో రహదారుల సమస్య పైన కూడా ఎన్నో ఫిర్యాదులుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన యొక్క కష్టాలు పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో తక్షణమే సగపందించారు. సిరివరకి వెళ్లాలంటే నానా అవస్థలు పడాలి. ఇక్కగా గిరిజనులు 2011 నుంచి నేటి వరకు రోడ్డు కోసం పోరాడుతునే ఉన్నారు. అయితే 9 కోట్ల 50 లక్షల వ్యయంతో 9 కిలోమీటర్ల బాగుజోల గ్రామం నుంచి సిరివర గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి అనుమతు ఇబ్వడంతో పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ కు రోడ్డు మార్గంలో సాలూరుకు చేరుకున్నారు. దారి పొడుగునా పవన్ కళ్యణ్ కి జనసేన శ్రేణులు ఘన స్వాగతాలు పలికారు. ఒకవైపు జోరున వాన కురుస్తున్న పవన్ కళ్యాణ్ చూసేందుకు గిరిపుత్రులు రోడ్లు పైకి వచ్చి నీరాజనం పట్టారు. వర్షంలోనే పవన్ తన పర్యటనను కొనసాగించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!