Agnipath Effect: అగ్నిపథ్ ఆందోళనలకు హృద్రోగి బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ ఆందోళనలకు మరో ప్రాణం బలైంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. సకాలంలో వైద్యం అందక పోవడంతో అతను తుదిశ్వాస విడిచాడు. చికిత్స కోసం విశాఖకు వస్తుండగా అగ్నిపథ్ ఆందోళనల కారణంగా రైలు నిలిపివేయడంతో తీవ్ర అస్వస్థతతో మరణించాడు. ఈ ఘటన ఏపీలో జరిగింది. కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్ కొత్తవలసలో నిలిపివేశారు. చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్ బెహరా(70) మృతిచెందాడు. అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలు కొత్తవలసలో నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ లేక కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు జోగేష్ బెహరా. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు మృతుని కుటుంబసభ్యులు.
విజయనగరం జిల్లా కొత్తవలస లో అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో కోర్బా నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎక్స్ ప్రెస్ రైలు కొత్తవలసలో నిలిపివేయడంతో ఒడిశా రాష్ట్రంలో కలహండి జిల్లా నౌహుపాడకు చెందిన గుండెజబ్బు వ్యక్తి జోగేష్ బెహరా(70)మరణించాడు. చికిత్స కోసం నౌహుపాడ నుంచి విశాఖకు కోర్బా రైల్లో కుటుంబ సభ్యులతో ప్రయణిస్తున్న జోగేష్ బెహరాకు విజయనగరం దాటిన సమయంలో ఒక్కసారిగా గుండె నొప్పి అధికమయ్యింది. కాసేపట్లో విశాఖకు చేరుకోవాల్సిన కోర్బా రైలుని అర్ధాంతరంగా కొత్తవలస రైల్వేస్టేషన్ లో నిలిపివేశారు. అప్పటికే అస్వస్థతకు గురైన జోగేష్ బెహరాను కుటుంబ సబ్యులు సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. సమయానికి అంబులెన్స్ సైతం అందుబాటులో లేకపోవటంతో కొత్తవలసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కళ్ళముందే తమ ఇంటి పెద్దదిక్కుని కోల్పోయిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!