Fake Documents: నూజివీడులో నకిలీ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేసేందుకు ముఠా ప్రయత్నం..
- నూజివీడులో నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేసేందుకు ముఠా ప్రయత్నం..
- 66- 2 సర్వే నెంబర్ గల భూమికి 25.46ఎకరాలను ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్కు ప్లాన్..
- నిందితులను అదుపులోకి తీసుకున్న నూజివీడు పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Documents: ఏలూరు జిల్లాలోని నూజివీడులో నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేసేందుకు ముఠా ప్రయత్నం చేసింది. ఈ విషయం మంత్రి పార్థసారధి దృష్టికి వెళ్ళటంతో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 66- 2 సర్వే నెంబర్ గల భూమికి 25. 46 ఎకరాలను నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ కు ముఠా తెగబడింది. నూజివీడు తహసీల్దార్ డీవీ ఎల్లారావు సంతకాన్ని ఫోర్జరీ చేసిన ముఠా.. నకిలీ పొజిషన్ సర్టిఫికెట్ను తయారు చేసిన వట్టిగుడి పాడు గ్రామానికి చెందిన నాగరాజు వ్యక్తి.. రిజిస్టార్ కార్యాలయంలో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల ఫీజు 17 లక్షల రూపాయల డీడీని ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడుకు చెందిన ఎం శ్రీను బాబు పేరుతో సదరు ముఠా చలానా తీసింది.
Read Also: Delhi : 30 బేస్మెంట్లు సీలు, 200 మందికి నోటీసులు… కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టం
Also Read
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
- AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
దీంతో భూ యజమాని మంత్రికి ఫిర్యాదు చెయ్యటంతో నకిలీ ముఠాపై గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్యాప్తుకు ఆదేశించారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!