Jasmine Pruning: మల్లెలో కొమ్మ కత్తిరింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పూలల్లో మల్లె పూలు కూడా ఒకటి.. వీటికి ఎప్పటికి డిమాండ్ తగ్గదు.. అందుకే రైతులు మల్లెపూలను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.వాణిజ్య సరళిలో చేపట్టే ఈ మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలను రైతులు సాగు చేస్తున్నారు. మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ , అంటు మొక్కలు తొక్కటం ద్వారాగానీ ప్రవర్ధనం చేయవచ్చు. మల్లెలకు వచ్చే సువాసనలు ఏపువ్వులకు రావు. దాని అందం కూడా వేరు…
ఈ మల్లెల్లో మూడు రకాలు ఉన్నాయి.. గుండు మల్లెలు., జాజిమల్లెలు, కాగాడా మల్లెలు.. సాధారణంగా మల్లి నాటిన మూడో సంవత్సరం నుండి వ్యాపార సరళిలో దిగుబడి ప్రారంభమై 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తోంది జనవరి నెల నుంచి మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి తోపాటు పూల నాణ్యత బాగుంటుంది.. కొమ్మ కత్తిరింపుల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు.. కత్తిరింపు తర్వాత పది రోజులకు నీటిని ఇవ్వాలి.. నేల స్వభావాన్ని బట్టి ఐదు-ఆరు రోజులకు ఒకసారి పూలు కోసే సమయంలో నీరు పారించాలి. కత్తిరింపులు పూర్తి అయినా తరువాత మొదటి తవ్వకం చేసిన వారం రోజులు తర్వాత ఒక్కొక్క చెట్టుకు 10కిలోల పశువుల ఎరువు 500 గ్రాములు వేప పిండి లేదా ఆముదపు పిండి, 200 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్, 200 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్పెట్, 75 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ను చెట్టు చుట్టూ చిన్న గాడి తీసి అందులో వేసి మట్టితో కప్పించి నీరు పారించాలి..
Also Read
- Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో
- Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
- Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
- Potato Farming : కొత్త టెక్నాలజీ.. భూమిలో కాకుండా గాల్లో ఆలుగడ్డ పండిస్తున్న వైనం
మల్లె మొగ్గల్ని ఉదయం 11 గంటలలోపు కోసి మార్కెట్ కు చేరేలా చెయ్యాలి.. ఇక దూరప్రాంతాల కొరకు వెద్దరు బుట్టలను కార్డ్ బోర్డ్ పెట్టెలను వాడవచ్చు. తాజాదనం కోసం పూసిన మొగ్గలు ఎక్కువ కాలం నిలువ ఉండి తాజా సుహాసనలు రెండు మూడు రోజులు వెదజల్లుతుండాలంటే లీటర్ నీట్ గా 10 గ్రాముల సుక్రోస్ లేదా 50 గ్రాముల బోరిక్ యాసిడ్ లేదా ఒక గ్రా అల్యూమినియం సల్పెట్ కలిపిన ద్రావణం లో పది నిమిషాల నుంచి ఆరబెట్టి తర్వాత ప్యాకింగ్ చేయాలి.. అలా చేస్తే ఫ్రెష్ గా, మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి.. మల్లెలు ఎంత ఫ్రెష్గా ఉంటే మార్కెట్ లో అంత డిమాండ్ ఉంటుంది..
తాజావార్తలు
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!