Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్
- మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో స్కూల్ ఫీజుల విషయమై గొడవ
- విద్యార్థిని కొట్టిన టీచర్లు
- ప్రిన్సిపాల్ చెంపపగల గొట్టిన విద్యార్థి
- సీసీటీవీ కెమెరాలో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో స్కూల్ ఫీజుల విషయమై విద్యార్థి, ప్రిన్సిపాల్ మధ్య జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థి తన టీసీ, ధ్రువపత్రాలు తీసుకునేందుకు స్కూల్ కి వెళ్లాడు. అయితే ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ మేడమ్, విద్యార్థి మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తం ఫీజు చెల్లిస్తేనే మార్కు పత్రం ఇస్తామని ప్రిన్సిపాల్ తేల్చిచెప్పారు. దీంతో విద్యార్థి, ప్రధానోపాధ్యాయురాలి మధ్య గొడవ కాస్త పెరిగింది. ఈ తరుణంలో ఆ ఉపాధ్యాయులరాలు విద్యార్థిని కొట్టింది. కోపోద్రిక్తుడైన విద్యార్థి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.
READ MORE: Satyabhama: వరంగల్లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
ఈ ఘటన మొత్తం స్కూల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థిపై ప్రిన్సిపాల్ కేసు నమోదు చేయగా.. విద్యార్థి కూడా స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇరువురిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం ఈ విషయం నగరంలోని హజీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచ్ మిల్లో ఉన్న సీబీఎస్ అనే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినది. ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న దళిత విద్యార్థి ధ్రువ్ ఆర్యను ప్రిన్సిపాల్తో సహా ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టారు. ప్రిన్సిపాల్ నిషా సెంగార్, వైస్ ప్రిన్సిపాల్ రాకేష్ సింగ్, రజనీ అనే టీచర్లు విద్యార్థిని కొట్టారు.
READ MORE:Andhra Pradesh: భారత్ నెట్ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు
విద్యార్థి ఫీజు కట్టలేదని అందుకే టీసీ ఇవ్వలేమని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. కాగా పూర్తి ఫీజులు జమ చేశానని విద్యార్థి చెబుతున్నాడు. దళిత కులానికి చెందిన వాడని పాఠశాల ఉపాధ్యాయులు అప్పుడప్పుడూ దూషిస్తూనే ఉన్నారని విద్యార్థి ఆరోపించాడు. హజీరా పోలీసులు విద్యార్థిని ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ నిషా సెంగార్, రజనీ, రాకేష్ సింగ్లపై కేసు నమోదు చేశారు. ఈ విద్యార్థిపై కూడా బెదిరింపు ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
विवाद का ये वीडियो ग्वालियर के एक निजी स्कूल का है, जहां स्कूल फीस जमा न कराने पर प्रिंसिपल ने छात्र से मारपीट की, छात्र ने भी प्रिसिंपल को थप्पड़ जड़ दिया, बीच बचाव करने आए दो अन्य शिक्षिकों ने छात्र से मारपीट की। दोनों पक्षों पर क्रॉस मामला दर्ज हुआ है…#gwalior #MPNews pic.twitter.com/kEuSI1Vymr
— Punjab Kesari-MadhyaPradesh/Chhattisgarh (@punjabkesarimp) August 24, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!