Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్
- మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో స్కూల్ ఫీజుల విషయమై గొడవ
- విద్యార్థిని కొట్టిన టీచర్లు
- ప్రిన్సిపాల్ చెంపపగల గొట్టిన విద్యార్థి
- సీసీటీవీ కెమెరాలో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో స్కూల్ ఫీజుల విషయమై విద్యార్థి, ప్రిన్సిపాల్ మధ్య జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థి తన టీసీ, ధ్రువపత్రాలు తీసుకునేందుకు స్కూల్ కి వెళ్లాడు. అయితే ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ మేడమ్, విద్యార్థి మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తం ఫీజు చెల్లిస్తేనే మార్కు పత్రం ఇస్తామని ప్రిన్సిపాల్ తేల్చిచెప్పారు. దీంతో విద్యార్థి, ప్రధానోపాధ్యాయురాలి మధ్య గొడవ కాస్త పెరిగింది. ఈ తరుణంలో ఆ ఉపాధ్యాయులరాలు విద్యార్థిని కొట్టింది. కోపోద్రిక్తుడైన విద్యార్థి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.
READ MORE: Satyabhama: వరంగల్లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు
Also Read
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
- Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
- Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
ఈ ఘటన మొత్తం స్కూల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థిపై ప్రిన్సిపాల్ కేసు నమోదు చేయగా.. విద్యార్థి కూడా స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇరువురిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం ఈ విషయం నగరంలోని హజీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచ్ మిల్లో ఉన్న సీబీఎస్ అనే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినది. ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న దళిత విద్యార్థి ధ్రువ్ ఆర్యను ప్రిన్సిపాల్తో సహా ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టారు. ప్రిన్సిపాల్ నిషా సెంగార్, వైస్ ప్రిన్సిపాల్ రాకేష్ సింగ్, రజనీ అనే టీచర్లు విద్యార్థిని కొట్టారు.
READ MORE:Andhra Pradesh: భారత్ నెట్ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు
విద్యార్థి ఫీజు కట్టలేదని అందుకే టీసీ ఇవ్వలేమని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. కాగా పూర్తి ఫీజులు జమ చేశానని విద్యార్థి చెబుతున్నాడు. దళిత కులానికి చెందిన వాడని పాఠశాల ఉపాధ్యాయులు అప్పుడప్పుడూ దూషిస్తూనే ఉన్నారని విద్యార్థి ఆరోపించాడు. హజీరా పోలీసులు విద్యార్థిని ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ నిషా సెంగార్, రజనీ, రాకేష్ సింగ్లపై కేసు నమోదు చేశారు. ఈ విద్యార్థిపై కూడా బెదిరింపు ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
विवाद का ये वीडियो ग्वालियर के एक निजी स्कूल का है, जहां स्कूल फीस जमा न कराने पर प्रिंसिपल ने छात्र से मारपीट की, छात्र ने भी प्रिसिंपल को थप्पड़ जड़ दिया, बीच बचाव करने आए दो अन्य शिक्षिकों ने छात्र से मारपीट की। दोनों पक्षों पर क्रॉस मामला दर्ज हुआ है…#gwalior #MPNews pic.twitter.com/kEuSI1Vymr
— Punjab Kesari-MadhyaPradesh/Chhattisgarh (@punjabkesarimp) August 24, 2024
తాజావార్తలు
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!