వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. వంతెనలు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గించింది. 2008 నాటి నియమాలను తాజాగా కేంద్రం సవరించింది. దీంతో జాతీయ రహదారులపై కొత్త ఆదేశాల ప్రకారం 50 శాతం టోల్ ఫీజులు తగ్గనున్నాయి.
అతనికి చిన్నతనం నుంచి రైతు కావాలని కల. రైతుగా మారడానికి చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డాడు. కష్టపడి పనిచేశాడు మహాలింగ నాయక్. ఎంత కష్టపడినా ఉండేందుకు చిన్న గుడిసెను కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు. రైతుగా మారాలంటే పొలం కావాలి. పోలం లేకుండా వ్యవసాయం చేయడం చాలా కష్టం. అయితే, తాను పనిచేసే యజమాని వద్ద చాలా కాలం మహాలింగ నాయక్ నమ్మకంగా పనిచేశాడు. నాయక్ పని నచ్చడంతో అతనికి యజమాని మంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని అద్యనాదక్…
ఇజ్రాయెల్-గాజా మద్య గత 8 రోజులుగా యుద్ద వాతావరణం నెలకొన్నది. గాజాపట్టి నుంచి హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులు చేస్తుంటే, ఇజ్రాయెల్ గాజాపట్టిలోని ఉగ్రవాదులను, ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేస్తున్నది. గాజాపట్టిలో హమాస్ ఉగ్రవాదులు 2011 నుంచి దాదాపుగా 1500లకు పైగా సొరంగాలను నిర్మించింది. దీనికోసం సుమారుగా 1.26 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. 160 యుద్ద విమానాలు చేసిన దాడుల్లో 150కి పైగా సొరంగాలు ద్వంసం అయ్యాయి.…