Minister Satya Kumar: స్త్రీ శక్తి బస్సు పథకంపై మంత్రి సత్యకుమార్ సెటైర్లు.. కూటమి సర్కార్ రియాక్షన్..?
- ప్రతిపక్ష హోదా అడుక్కుంటే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది జగన్..
- స్త్రీ శక్తి బస్సు పథకంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు..
- తోడికోడళ్ళు ఉచిత బస్సుల్లో వెళ్లి మరీ కొట్లాడి సాయంత్రానికి ఇంటికి వెళ్తున్నారు: మంత్రి సత్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar: అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అని అడుక్కుంటున్నాడు.. ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్, ముఖ్యమంత్రి ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది అని పేర్కొన్నారు. ఇక, ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.. ఇలా అడుక్కోవడం మా కడప జిల్లాకే అవమానంగా ఉందన్నారు. పులివెందుల పులి కాదు, పులివెందుల పిల్లి నువ్వు శాసనసభకు రా ప్రజా సమస్యలపై పోరాడు అని సవాల్ విసిరారు. ప్రజలను కాకుండా జైల్లో అవినీతిపరులను పరామర్శిస్తున్నాడు.. ఒకచోట మామిడికాయలను తొక్కించాడు, మరోచోట తలకాయలను తొక్కించాడు.. నీకెందుకయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రజలపై కోపం అని మంత్రి సత్యకుమార్ విమర్శించారు.
Read Also: Monsoon Mosquito Prevention: వర్షాకాలంలో దోమల బెడద.. ఈ చిట్కాలు పాటిస్తే అస్సలు కుట్టవు..!
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
అలాగే, స్త్రీ శక్తి బస్సు పథకంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. మహిళలు స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు.. పక్క ఊళ్లో అమ్మని చూడాలని ఉన్నా, అత్తని చూడాలని ఉన్నా రోజు వెళ్తున్నారు.. పొద్దున ఒక్క సీరియల్ మధ్యాహ్నం ఒక్క సీరియల్ రాత్రి ఒక్క సీరియల్ ను ఒక్కొక ప్రాంతంలో చూడొచ్చు అని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా తోడికోడళ్ళు ఫోన్లలో కొట్లాడకుండా ఉచిత బస్సుల్లో వెళ్లి మరీ కొట్లాడి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటున్నారు.. ఇలాంటి వెసులుబాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారు అని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..