Minister Satya Kumar: స్త్రీ శక్తి బస్సు పథకంపై మంత్రి సత్యకుమార్ సెటైర్లు.. కూటమి సర్కార్ రియాక్షన్..?
- ప్రతిపక్ష హోదా అడుక్కుంటే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది జగన్..
- స్త్రీ శక్తి బస్సు పథకంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు..
- తోడికోడళ్ళు ఉచిత బస్సుల్లో వెళ్లి మరీ కొట్లాడి సాయంత్రానికి ఇంటికి వెళ్తున్నారు: మంత్రి సత్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar: అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అని అడుక్కుంటున్నాడు.. ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్, ముఖ్యమంత్రి ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది అని పేర్కొన్నారు. ఇక, ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.. ఇలా అడుక్కోవడం మా కడప జిల్లాకే అవమానంగా ఉందన్నారు. పులివెందుల పులి కాదు, పులివెందుల పిల్లి నువ్వు శాసనసభకు రా ప్రజా సమస్యలపై పోరాడు అని సవాల్ విసిరారు. ప్రజలను కాకుండా జైల్లో అవినీతిపరులను పరామర్శిస్తున్నాడు.. ఒకచోట మామిడికాయలను తొక్కించాడు, మరోచోట తలకాయలను తొక్కించాడు.. నీకెందుకయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రజలపై కోపం అని మంత్రి సత్యకుమార్ విమర్శించారు.
Read Also: Monsoon Mosquito Prevention: వర్షాకాలంలో దోమల బెడద.. ఈ చిట్కాలు పాటిస్తే అస్సలు కుట్టవు..!
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
అలాగే, స్త్రీ శక్తి బస్సు పథకంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. మహిళలు స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు.. పక్క ఊళ్లో అమ్మని చూడాలని ఉన్నా, అత్తని చూడాలని ఉన్నా రోజు వెళ్తున్నారు.. పొద్దున ఒక్క సీరియల్ మధ్యాహ్నం ఒక్క సీరియల్ రాత్రి ఒక్క సీరియల్ ను ఒక్కొక ప్రాంతంలో చూడొచ్చు అని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా తోడికోడళ్ళు ఫోన్లలో కొట్లాడకుండా ఉచిత బస్సుల్లో వెళ్లి మరీ కొట్లాడి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటున్నారు.. ఇలాంటి వెసులుబాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారు అని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!