Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today 07 02 23 Business Headlines Hyderabad To Get Electric Double Decker Buses Within Six Months

Today (07-02-23) Business Headlines: అప్‌డేట్‌ అవుతున్న తెలంగాణ ప్రగతి రథ చక్రాలు

Published Date :February 7, 2023 , 4:27 pm
By Akkirala Kondala Rao
Today (07-02-23) Business Headlines: అప్‌డేట్‌ అవుతున్న తెలంగాణ ప్రగతి రథ చక్రాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today (07-02-23) Business Headlines:

హైదరాబాదులో డచ్ ఐటీ సంస్థ విస్తరణ

డచ్ దేశానికి చెందిన గ్జేబియా ఇంజనీరింగ్ సంస్థ తన ఆఫీసును హైదరాబాదులో విస్తరించింది. మూడేళ్లలో 650 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ సంస్థ 19 దేశాల్లో ప్రత్యేక సాఫ్ట్’వేర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సర్వీసులను అందిస్తోంది. కంపెనీ ఫౌండర్, సీఈఓ కిరణ్ మాట్లాడుతూ తమ సాఫ్ట్’వేర్ ప్రొడక్టుల డివిజన్ కొన్నేళ్లుగా 30 శాతం చొప్పున గ్రోత్ సాధిస్తోందని చెప్పారు. 16 ఏళ్ల కిందట 17 మందితో ప్రారంభమైన గ్జేబియా ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సంస్థలో 2025 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి చేరుతుందని చెప్పారు.

శ్రీసిటీలో బ్లూస్టార్ ఏసీలకి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్’లోని శ్రీసిటీలో నిర్మించిన బ్లూస్టార్ కంపెనీ ప్లాంటులో అత్యాధునిక ఏసీల ఉత్పత్తి ప్రారంభమైంది. దాదాపు 27 ఎకరాల్లో 350 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంటులో సంవత్సరానికి 3 లక్షల ఇన్వర్టర్ ఏసీలను తయారుచేసే సామర్థ్యం ఉంది. ఈ కెపాసిటీని భవిష్యత్తులో 12 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు మరో 200 కోట్లు పెట్టుబడి పెడతారు. ఈ ప్లాంట్ వల్ల ఇప్పుడు 750 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

ఇండియా ఎనర్జీ వీక్-2023 ప్రారంభం

ఇండియా ఎనర్జీ వీక్-2023 ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బెంగళూరులో ఆరంభించారు. ఇంధన రంగం అవకాశాల గని అని చెప్పారు. వచ్చే పదేళ్లలో ఈ సెక్టారులోనే అధిక డిమాండ్ నెలకొంటుందని తెలిపారు. ప్రస్తుతం ఇంధన రంగంలో పెట్టుబడులకు ఇండియా అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇంధన సంఘం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చమురుకు ఉన్న గిరాకీలో భారతదేశం వాటా 5 శాతం. ఇది భవిష్యత్తులో 11 శాతానికి పెరగొచ్చని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్’లో ఇ-డబుల్ డెక్కర్ బస్సులు

వచ్చే ఆరు నెలల్లో హైదరాబాద్ రోడ్లపై విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. అశోక్ లేల్యాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీ.. టీఎస్ఆర్టీసీకి 500 ఎలక్ట్రిక్ బస్సులను అందించనుంది. ఈ బస్సులను ఏడాది వ్యవధిలో రెండు విడతల్లో సరఫరా చేయనుంది. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి మరో 450 బస్సులను అందించనుంది. మొత్తం బస్సుల మెయింటనెన్స్’కి తెలంగాణ రాష్ట్రంలో 2 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు స్విచ్ మొబిలిటీ సీఈఓ మహేశ్ బాబు చెప్పారు.

రోజుకి రూ.లక్ష కోట్లకు పైగా సంపద ఆవిరి

అదానీ గ్రూపు సంస్థల సంపద తొమ్మిది రోజుల్లోనే తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. అంటే.. రోజుకి సగటున లక్ష కోట్ల రూపాయలు పైనే కరిగిపోయింది. అదానీ గ్రూపులోని 10 లిస్టెడ్ కంపెనీల్లో ఏడు కంపెనీల షేర్లు నిన్న సోమవారం కూడా నష్టపోయాయి. అత్యధికంగా అదానీ ట్రాన్స్’మిషన్ స్టాక్స్ వ్యాల్యూ 10 శాతం పతనమైంది. హిండెన్’బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాలను తొలగించేందుకు అదానీ గ్రూపు చర్యలు ప్రారంభించింది.

స్టాక్ బ్రోకర్లకు, క్లియరింగ్ సభ్యులకు సెబీ షాక్

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ బ్రోకర్లు మరియు క్లియరింగ్ సభ్యులకు షాకిచ్చే ప్రతిపాదన చేసింది. ట్రేడింగ్ ముగిశాక క్లయింట్ల మొత్తం డబ్బులను తమ వద్ద ఉంచుకోకుండా క్లియరింగ్ కార్పొరేషన్’కి ట్రాన్స్’ఫర్ చేయాలని ప్రపోజ్ చేసింది. గ్రీన్ డెట్ సెక్యూరిటీలను జారీ చేసేవారు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే లేబుళ్లు, డేటా వాడకం మరియు ఇతర అనుచిత విధానాలు అమలుచేయొద్దని సెబీ హెచ్చరించింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు తమ పథకాలను డైరెక్టుగా పెట్టుబడిదారులకే ఆఫర్ చేయాలని సూచించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • blue star ac production
  • dutch company xebia
  • electric double decker buses in hyderabad
  • expansion in hyderabad
  • huge losses to adani

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 36 మంది విద్యార్థులు మృతి

  • ETV Win: 16 థియేట్రికల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్‌ చేసిన ఈటీవి విన్

  • Big Breaking : బుర్జ్‌ ఖలీఫాను ఖాళీ చేయిస్తున్న అధికారులు

  • Iran-Israel War Impact on India: ఇరాన్-ఇజ్రాయెల్ వార్‌.. బంగారం, వెండి, చమురు సహా ఈ రంగాలపై భారత్‌లో గందరగోళం..!

  • Israel-Iran War: ఇరాన్ విధ్వంసం.. దుబాయ్, అబుదాబి, రియాద్, దోహాలపై క్షిపణి దాడులు..

  • Israel – Iran War: స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 36 మంది విద్యార్థులు మృతి

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions