తల్లి కుమారుడిని బలిగొన్న కరోనా.. పోరాడుతున్న సోదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల వ్యవధిలో కరోనా మహమ్మారితో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోదరి మృత్యువుతో హాస్పిటల్ లో పోరాడుతుంది. తోండుపల్లి గ్రామానికి చెందిన పెదిరిపాటి సుభాష్ గౌడ్ (50) చంద్రిక దంపతులకు ఏప్రిల్ 28న, 25వ వివాహ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే అప్పటికే సుభాష్ గౌడ్ తో పాటు అయన భార్య చంద్రిక, కుమారుడు, తల్లి సోదరికి కరోనా సోకింది. సాధారణ జ్వరం అనుకుని నిర్లక్ష్యం చేశారు. మే 1న సుభాష్ గౌడ్ తల్లి సులోన (70) ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో సమీపంలోని అస్పటల్ కు తరలించారు. దీంతో చికిత్స పొందుతూ మే 12న మృతి చెందింది. అప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుభాష్ గౌడ్ తల్లి అంతక్రియల్లో పాల్గోన్నాడు. మరుసటిరోజు పరిస్థితి విషమించడంతో అస్పటల్ కు తరలించగా 25 రోజులు కోవిడ్ తో పోరాడి మృతి చెందాడు. వైద్య ఖర్చుల కోసం దాదాపు 31 లక్షలు కర్చు చేసిన ఫలితం లేదు. ప్రస్తుతం సుభాష్ గౌడ్ సోదరి ఒ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పోందుతుంది. సుభాష్ గౌడ్ భార్య ఇంటివద్దనే ఉండి కరోనాను జయించగా కుమారుడును వారం రోజులు హాస్పిటల్ లో ఉండి కోలుకున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!