ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో వర్షాలు పడితేనే చెరువులు,వాగులు నిండేది కానీ నేడు కాలంతో పనిలేకుండా వాగులు అన్ని మత్తడులు దుంకుతున్నాయి. తెలంగాణ రావడం వల్లనే కాళేశ్వరం జలాలు హల్దీ వాగులోకి వచ్చినాయి అని మంత్రి హరీష్ రావ్ అన్నారు. గత ప్రభుత్వాలకు తెలంగాణ నీటిని ఆంధ్రాకు మళ్ళించుడు మాత్రమే తెలుసు.. కానీ తెలంగాణ నీటిని తెలంగాణ పంట పొలాలకు తరలించడం కెసిఆర్ ప్రభుత్వానికి తెలుసు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి అప్పజెప్పారు. నేడు గోదావరి కృష్ణా జిల్లాలను తెలంగాణ పొలాలకు మళ్లించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 53 లక్షల ఎకరాల వరి సాగు తెలంగాణలో జరిగింది. నదులులేని చోట ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తీసుకు వచ్చి తెలంగాణ ప్రాంతాన్ని జీవ నదులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కి దక్కుతుంది. గత ప్రభుత్వాలు రంగురంగుల ప్రచారం చేస్తూ మాటలు చెప్పారు తప్ప చేతలు చేయలేదు. గత పాలకులు మంజీర నదిపై ఒక చెక్ డ్యాం కట్టలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కృష్ణా నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించేందుకు మెదక్ జిల్లా నుండి మంజీరా నీటిని హైదరాబాద్ కు తరలించారు అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!