ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో వర్షాలు పడితేనే చెరువులు,వాగులు నిండేది కానీ నేడు కాలంతో పనిలేకుండా వాగులు అన్ని మత్తడులు దుంకుతున్నాయి. తెలంగాణ రావడం వల్లనే కాళేశ్వరం జలాలు హల్దీ వాగులోకి వచ్చినాయి అని మంత్రి హరీష్ రావ్ అన్నారు. గత ప్రభుత్వాలకు తెలంగాణ నీటిని ఆంధ్రాకు మళ్ళించుడు మాత్రమే తెలుసు.. కానీ తెలంగాణ నీటిని తెలంగాణ పంట పొలాలకు తరలించడం కెసిఆర్ ప్రభుత్వానికి తెలుసు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి అప్పజెప్పారు. నేడు గోదావరి కృష్ణా జిల్లాలను తెలంగాణ పొలాలకు మళ్లించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 53 లక్షల ఎకరాల వరి సాగు తెలంగాణలో జరిగింది. నదులులేని చోట ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తీసుకు వచ్చి తెలంగాణ ప్రాంతాన్ని జీవ నదులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కి దక్కుతుంది. గత ప్రభుత్వాలు రంగురంగుల ప్రచారం చేస్తూ మాటలు చెప్పారు తప్ప చేతలు చేయలేదు. గత పాలకులు మంజీర నదిపై ఒక చెక్ డ్యాం కట్టలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కృష్ణా నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించేందుకు మెదక్ జిల్లా నుండి మంజీరా నీటిని హైదరాబాద్ కు తరలించారు అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!