ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు అరెస్ట్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పశ్చిమ గోదావరిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. దీని పై ఏలూరు సబ్ డివిజన్ డి.ఎస్.పి దిలీప్ కిరణ్ మాట్లాడుతూ… క్రికెట్ బెట్టింగ్ ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసాము అని తెలిపారు. వారి వద్ద నుండి 20వేల నగదు ఒక టీవీ 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము. మరో ఏడుగురు పంటర్లు ఉన్నట్లు గుర్తించాం. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో నిన్న 7 కేసులు నమోదు చేసి ఏడుగురు బుకీలను అరెస్టు చేశాం అని చెప్పిన ఆయన… గాంబ్లింగ్ కు యువత దూరంగా ఉండాలి.. కష్టపడి సంపాదించిన సొమ్ము నాశనం చేసుకోకండి అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!