విశాఖ నగర నడిబొడ్డున భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జోరుగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 176 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు బెట్టింగ్ కేటుగాళ్లు.
ప్రస్తుతం భారత్ , కివీస్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. ఎవరు విజయం సాధిస్తే వారికీ సెమీ ఫైనల్స్ కు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే సికింద్రాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ చేసారు. ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లను బెట్టింగ్ చేస్తుంది ఓ ముఠా. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్ చేసారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బెట్టింగ్ లకు పాల్పడుతున్న అంకిత్. మోహిత్. కనక్ లను అరెస్ట్. చేసారు.…
ఐపీఎల్ మొదలైందంటే చాలు బెట్టింగ్ వీరులు రంగంలో దిగుతారు.. కోట్ల రూపాయలు కొల్లగొడతారు. ఆన్ లైన్ స్వేచ్ఛగా నడుస్తున్న బెట్టింగ్ ని అధికారులు కట్టడి చేయలేక పోతున్నారు. ఎప్పటికప్పుడు సీజన్ వారీగా బెట్టింగ్ మాఫియా ను పట్టుకొని కటకటా ల వెనక్కి నిట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది . తాజాగా ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా ను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఐపిఎల్ బెట్టింగ్ రాకేట్ బయటపడింది. బెట్టింగ్ కు పాల్పడుతున్న 23…
ఏపీ పశ్చిమ గోదావరిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. దీని పై ఏలూరు సబ్ డివిజన్ డి.ఎస్.పి దిలీప్ కిరణ్ మాట్లాడుతూ… క్రికెట్ బెట్టింగ్ ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసాము అని తెలిపారు. వారి వద్ద నుండి 20వేల నగదు ఒక టీవీ 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము. మరో ఏడుగురు పంటర్లు ఉన్నట్లు…
ఐపీఎల్ 2021 క్రికేట్ బెట్టింగుకి పాల్పడుతున్న ఇద్దరిని అదుపులొకి తిసుకుని వీరి నుండి 76 వేల రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధినము చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు. హుసేని ఆలం పొలిసు పరిధి మూసా బౌలికి చెందిన యోగేష్ యాదవ్, మంగల్ హాట్ ప్రాంతానికి చెందిన ధర్మేందర్ సింగ్…ఐపిఎల్ 2021, ముంబై ఇండియన్స్… వర్సస్…సన్ రైసేస్ హైద్రబాద్ క్రికేటు మ్యాచుకి క్రికేట్ లైన్ గురు ఆప్ ద్వారా వీరు సబ్ బుకీస్,…