జాగ్రత్తగా ఉండాలని హెచరిస్తే కేసు పెట్టడం దారుణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని ప్రముఖ అంతర్జాతీయ మీడియా ల్లో వచ్చిన కొత్తరకం వైరస్ పై చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచరిస్తే కేసు నమోదు చేయడం దారుణం అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ విషయం పై ఫిర్యాదు చేసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది సుబ్బయ్య కు జిల్లా మంత్రి జైరాం నిర్వహిస్తున్న పేకాట క్లబ్బులు కనబడలేదా??.. ఆ మంత్రి దోచుకున్న వేలాది ఎకరాల భూములు సుబ్బయ్య కు కనిపించలేదా?? అని ప్రశ్నించారు. తన సొంత జిల్లా మంత్రి అవినీతి పై మాట్లాడలేని సుబ్బయ్యకు చంద్రబాబు పై కేసు పెట్టే అర్హత లేదు అని చెప్పుకొచ్చారు. గత ఏడాది ఢిల్లీలో ముస్లిమ్స్ సమావేశం పెడితే నానా యాగీ చేసిన ప్రభుత్వాలు… కుంభమేళాకు అనుమతి ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలి అన్నారు. కరోనా వ్యాప్తికి ఇలాంటి కారణాలు సృష్టించిన వారిపై ఫిర్యాదు చేయని సుబ్బయ్య.. చంద్రబాబు పై కేసు పెట్టడం వెనక కారకులు ఎవరో తెలుసు. జగన్ తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజల పక్షాన నిలుచుని పోరాటం చేస్తూనే ఉంటాం అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!