Antarctica: మంచు మధ్య ప్రవహిస్తున్న రక్తపు జలపాతం? అసలేంటి ఈ మిస్టరీ?
- అంటార్కిటికాలో అనేక మిస్టరీలు
- మంచు ప్రవాహంలో రక్తపు జలపాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 500 సంవత్సరాలలో మానవులు భూమిపై ఉన్న ప్రతి ఖండంలోనూ తమదైన ముద్ర వేశారు. కానీ అంటార్కిటికా ఇప్పటికీ మానవులకు మిస్టరీగా మిగిలిపోయింది. దీనికి కారణం అక్కడ అనేక మీటర్ల పాటు మందపాటి మంచు ఉండటం. నేటికీ.. అంటార్కిటికా అనేది భూమిపై అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా మారింది. ఈ ఖండంలో అనేక రహస్యాలు వెల్లడయ్యాయి. ఈ రహస్యాలు కనుగొనేటప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి ఒక రహస్యం ఇక్కడ ప్రవహించే జలపాతం. దీనిని రక్త జలపాతం అని పిలుస్తారు.
READ MORE: U-19 World Cup 2025: ఇంగ్లాండ్పై గెలిచి ఫైనల్కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..
Also Read
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ దిగువ నుంచి వెస్ట్ లేక్ బోనీలోకి ప్రవహించే ఈ జలపాతం ఎరుపు రంగులో ఉంటుంది. థామస్ గ్రిఫిత్ టేలర్ అనే ఆస్ట్రేలియన్ జియాలజిస్ట్ అంటార్కిటికా పర్యటనలో దీనిని కనుగొన్నారు. సుమారు 110 సంవత్సరాల క్రితం ఈ జలపాతాన్ని కనుగొన్నారు. 1911లో టేలర్, అతని బృందం రక్తం లాంటి ద్రవం ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎర్ర శైవల సమృద్ధి కారణంగా ఇక్కడ మంచు రంగు ఎర్రగా మారిందని మొదట్లో భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్వసించారు. కానీ 2003లో దశాబ్దం తర్వాత దాని నిజం బయటపడింది. 2003లో ఒక బృందం దాని ఎరుపు రంగును పరిశోధించింది. జలపాతంలో ఐరన్ ఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉన్నట్లు విచారణలో తేలింది.
READ MORE: Economic Survey: భారతదేశ జీడీపీ అంచనా 6.3% – 6.8%.. ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు..
హిమానీనదం క్రింద ఉన్న ఉప్పునీరు గాలిని తాకినప్పుడు అది అకర్బన సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ కొన్ని సూక్ష్మజీవులు ఉన్నాయని గుర్తించారు. దీని కారణంగా ఇక్కడ ఉప్పు స్థాయి సముద్రపు ఉప్పు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హిమానీనదం క్రింద ఇనుము అధికంగా ఉండటంతో నీరు మంచు ద్వారా పైకి పోతుంది. పైన ఉన్న ఉప్పు, గాలితో కలిసి అది ఆక్సిజన్తో చర్య జరుపుతుంది. దీని కారణంగా రంగు ఎరుపుగా మారుతుంది. ఇక్కడ ఉన్న జంతువులు శతాబ్దాలుగా మంచులో నివసించడం వల్ల వాతావరణానికి అనుగుణంగా మారాయి.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!