What Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు జంతర్ మతర్ దగ్గర బీసీ సంఘాల ఆందోళన.. ఉదయం 9.30 గంటలకి హాజరు కానున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
* నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ.. గత విచారణలో ముగిసిన బీఆర్ఎస్ వాదనలు.. నాలుగు వారాల్లోకా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై.. స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరిన బీఆర్ఎస్.. నేడు కొనసాగనున్న స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి సహా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు వాదనలు..
Also Read
- Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
* నేడు టీటీడీపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు.. హాజరుకానున్న టీటీడీ ఛైర్మన్, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకటయ్య చౌదరి..
* నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం.. ఎంపీపీ, జెడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో భేటీకానున్న జగన్.. పార్టీ గెలుపునకు కృషి చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను స్వయంగా కలవనున్న జగన్..
* నేడు ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. ఎమ్మెల్సీలుగా బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, నాగాబాబు, సోమువీర్రాజు ప్రమాణస్వీకారం.. ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట మధ్యలో ప్రమాణస్వీకారం..
* నేటి నుంచి తిరుపతి తొక్కిసలాటపై నాల్గవ దశ విచారణ.. రెండు రోజుల పాటు కీలక విచారణ కొనసాగే అవకాశం..
* నేడు పెద్దాపురంలో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం.. ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్.. 20 ఎకరాల్లో రూ. 114.20 కోట్లతో నిర్మించిన బయో ఎనర్జీ ప్లాంట్..
* నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం.. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటించే అవకాశం..
* నేడు సాయంత్రం ఏపీ సీఎస్ విజయానంద్ కీలక సమీక్ష.. ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష..
* నేడు లోక్ సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఎంపీలకు విప్ జారీ బీజేపీ, కాంగ్రెస్.. నేటి నుంచి మూడు రోజుల పాటు హాజరుకావాలని విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
* నేటి నుంచి మధురైలో సీపీఎం 24వ జాతీయ మహా నాడు.. హాజరుకానున్న తమ్మినేని, జాన్ వెస్లీ సహా వివిధ రాష్టాలకు చెందిన 820 మంది ప్రతినిధులు..
* నేడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు మ్యాచ్..
తాజావార్తలు
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్మన్ గిల్ వరకు ఇలా..
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!