What Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు జంతర్ మతర్ దగ్గర బీసీ సంఘాల ఆందోళన.. ఉదయం 9.30 గంటలకి హాజరు కానున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
* నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ.. గత విచారణలో ముగిసిన బీఆర్ఎస్ వాదనలు.. నాలుగు వారాల్లోకా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై.. స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరిన బీఆర్ఎస్.. నేడు కొనసాగనున్న స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి సహా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు వాదనలు..
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
* నేడు టీటీడీపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు.. హాజరుకానున్న టీటీడీ ఛైర్మన్, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకటయ్య చౌదరి..
* నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం.. ఎంపీపీ, జెడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో భేటీకానున్న జగన్.. పార్టీ గెలుపునకు కృషి చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను స్వయంగా కలవనున్న జగన్..
* నేడు ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. ఎమ్మెల్సీలుగా బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, నాగాబాబు, సోమువీర్రాజు ప్రమాణస్వీకారం.. ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట మధ్యలో ప్రమాణస్వీకారం..
* నేటి నుంచి తిరుపతి తొక్కిసలాటపై నాల్గవ దశ విచారణ.. రెండు రోజుల పాటు కీలక విచారణ కొనసాగే అవకాశం..
* నేడు పెద్దాపురంలో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం.. ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్.. 20 ఎకరాల్లో రూ. 114.20 కోట్లతో నిర్మించిన బయో ఎనర్జీ ప్లాంట్..
* నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం.. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటించే అవకాశం..
* నేడు సాయంత్రం ఏపీ సీఎస్ విజయానంద్ కీలక సమీక్ష.. ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష..
* నేడు లోక్ సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఎంపీలకు విప్ జారీ బీజేపీ, కాంగ్రెస్.. నేటి నుంచి మూడు రోజుల పాటు హాజరుకావాలని విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
* నేటి నుంచి మధురైలో సీపీఎం 24వ జాతీయ మహా నాడు.. హాజరుకానున్న తమ్మినేని, జాన్ వెస్లీ సహా వివిధ రాష్టాలకు చెందిన 820 మంది ప్రతినిధులు..
* నేడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు మ్యాచ్..
తాజావార్తలు
-
Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
-
Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
-
Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
-
Gurindervir Singh: భారత అత్యంత వేగవంతమైన రన్నర్గా గురిందర్వీర్ సింగ్ నయా రికార్డు.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి
-
Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్ప్రెస్పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?