What Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు జంతర్ మతర్ దగ్గర బీసీ సంఘాల ఆందోళన.. ఉదయం 9.30 గంటలకి హాజరు కానున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
* నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ.. గత విచారణలో ముగిసిన బీఆర్ఎస్ వాదనలు.. నాలుగు వారాల్లోకా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై.. స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరిన బీఆర్ఎస్.. నేడు కొనసాగనున్న స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి సహా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు వాదనలు..
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
* నేడు టీటీడీపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు.. హాజరుకానున్న టీటీడీ ఛైర్మన్, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకటయ్య చౌదరి..
* నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం.. ఎంపీపీ, జెడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో భేటీకానున్న జగన్.. పార్టీ గెలుపునకు కృషి చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను స్వయంగా కలవనున్న జగన్..
* నేడు ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. ఎమ్మెల్సీలుగా బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, నాగాబాబు, సోమువీర్రాజు ప్రమాణస్వీకారం.. ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట మధ్యలో ప్రమాణస్వీకారం..
* నేటి నుంచి తిరుపతి తొక్కిసలాటపై నాల్గవ దశ విచారణ.. రెండు రోజుల పాటు కీలక విచారణ కొనసాగే అవకాశం..
* నేడు పెద్దాపురంలో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం.. ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్.. 20 ఎకరాల్లో రూ. 114.20 కోట్లతో నిర్మించిన బయో ఎనర్జీ ప్లాంట్..
* నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం.. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటించే అవకాశం..
* నేడు సాయంత్రం ఏపీ సీఎస్ విజయానంద్ కీలక సమీక్ష.. ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష..
* నేడు లోక్ సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఎంపీలకు విప్ జారీ బీజేపీ, కాంగ్రెస్.. నేటి నుంచి మూడు రోజుల పాటు హాజరుకావాలని విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
* నేటి నుంచి మధురైలో సీపీఎం 24వ జాతీయ మహా నాడు.. హాజరుకానున్న తమ్మినేని, జాన్ వెస్లీ సహా వివిధ రాష్టాలకు చెందిన 820 మంది ప్రతినిధులు..
* నేడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు మ్యాచ్..
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!