ఆ ఎద్దుకోసం గ్రామస్తులంతా కదిలి వచ్చారు… ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంలో ప్రకృతికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో తెలిసిందే. ఇక జంతువులను వివిధ రకాల దేవతల పేరుతో కొలుస్తుంటారు. ఆవును పూజిస్తే మూడు కోట్ల దేవతలను పూజించినట్టే అని చెబుతారు. ఇక, ఎద్దును నందీశ్వరుడిగా పూజిస్తారు. కొన్ని చోట్ల కొన్ని రకాల ఎద్దులను నిత్యం ప్రజలు పూజిస్తుంటారు. విశాఖపట్నంలోని రిషికొండ ఒమ్మివాని పాలెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒమ్మి గడ్డెన్న అనే కుటుంబానికి చెందిన దేవుడు తౌడు పెద్దు అనే ఎద్దు ఉన్నది. ఈ ఎద్దును గ్రామంలోని ప్రజలంతా నందికి ప్రతిరూపంగా భావించి కొలుస్తుంటారు. అయితే, సోమవారం రోజున ఈ ఎద్దు ఓ ఇంటి ముందు నిలబడి హటాత్తుగా కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో తెలిసేలోపే ఆ ఎద్దు మరణించింది అనే వార్త ఊరంతా తెలిసిపోయింది. దీంతో ఊరు ఊరంతా కదిలి వచ్చి కన్నీరు పెట్టింది. సోమవారం రాత్రి పెద్ద ఎత్తున గ్రామంలో గరిఢీ కార్యక్రమం నిర్వహించారు. విశేషమైన పూజలు చేశారు. రెండు రోజులపాటు పూజలు నిర్వహించిన తరువాత తౌడు పెద్దుకు అంత్యక్రియలు నిర్వహించారు.
Read: కరోనా కట్టడికి బ్రిటన్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
Also Read
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Tags
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!