Varanasi court: అఖిలేష్, ఒవైసీలకు షాక్.. ఇద్దరికి నోటీసులు జారీ చేసిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలకు వారణాసి కోర్టు నోటీసులు చేసింది. న్యాయవాది హరిశంకర్ పాండే దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై అదనపు జిల్లా న్యాయమూర్తి అనురాధ కుష్వాహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
Also Read: Saudi Arabia: ఘోర బస్సు ప్రమాదం… 20 మంది యాత్రికులు దుర్మరణం
జ్ఞాన్వాపి మసీదు కాంపౌండ్లో దొరికిన ‘శివలింగం’పై ఆరోపించిన వ్యాఖ్యలకు, సందర్శకులచే దాని అబ్లూషన్ చెరువును మురికి చేశారని ఆరోపించినందుకు SP చీఫ్ అఖిలేష్ యాదవ్, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇతరులపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఫిబ్రవరి 15న అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉజ్వల్ ఉపాధ్యాయ తన అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత, తాను జిల్లా జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ను దాఖలు చేసానని హరిశంకర్ పాండే అన్నారు. జిల్లా న్యాయమూర్తి కోర్టు నుండి ADJ-IX కోర్టుకు బదిలీ చేయబడింది. రివిజన్ పిటిషన్పై విచారణ ప్రక్రియను ప్రారంభించిన కోర్టు.. ప్రతివాదులందరికీ నోటీసులు అందజేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 14కి వాయిదా వేసింది.
Also Read:Hidden treasures: రాజేంద్రనగర్ లో గుప్త నిధుల తవ్వకాలు.. ఎంట్రీ ఇచ్చిన ఎస్వోటీ
Also Read
- Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
- Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
గతంలో విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్వాపి మసీదులో శివలింగం బయటపడింది. దీనిపై అప్పట్లో రాజకీయంగా వేడి పెరిగింది. ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా మార్చకూడదు అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవాలని తాను కోరుకోవడం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. “ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు. ఈ దేశానికి ఎప్పుడూ ముస్లిం ఓటు బ్యాంకు లేదు.. ఉండదు… మనం ప్రభుత్వాన్ని మార్చగలిగితే భారత పార్లమెంట్లో ఇంత తక్కువ ముస్లిం ప్రాతినిధ్యం ఎందుకు ఉంది..? బాబ్రీ మసీదుకు బదులు అప్పుడు మనం ప్రభుత్వాన్ని మార్చగలిగితే… ఇప్పుడు జ్ఞానవాపి సమస్య తెరపైకి ఎందుకు వచ్చింది.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
-
Varun Tej : ‘ఎన్టీఆర్ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్పై వరుణ్ తేజ్ క్లారిటీ..
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!