PM Kisan: రైతులకు శుభవార్త.. “పీఎం కిసాన్” నిధులు విడుదల
- రైతులకు శుభవార్త
- పీఎం కిసాన్ నిధులు విడుదల
- వారణాసిలో బటన్ నొక్కి విడుదల చేసిన ప్రధాని
- ఈ విడతలో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడోసారి దేశంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా.. వారణాసిలో ఏర్పాటు చేసిన రైతుల సదస్సులో 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను విడుదల చేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి రూ.20,000 కోట్లను విడుదల చేశారు. ఈ విడతలో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు క్రిడిట్ అవుతాయి.
Viral Video: అబ్బా ఏం ఐడియా బాసు.. ఇలా చేస్తే నెలల తరబడి కరివేపాకు ఫ్రెష్ గా..
Also Read
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. పీఎం-కిసాన్ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలకు ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా నగదు బదిలీ చేసినట్లు తెలిపారు. “ఈరోజు, ప్రధాని మోడీ ఒకే క్లిక్తో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 20,000 కోట్లను బదిలీ చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ. 3.24 లక్షల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు” ఆయన తెలిపారు.
YS Jagan Pulivendula Tour: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దు..కారణమేంటంటే?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. దీని కింద ఇప్పటి వరకు 16 విడతల్లో రైతుల ఖాతాలకు నగదు బదిలీ అయ్యాయి. ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రూ.6000 అందజేస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలకు పంపుతారు. పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. కృషి సఖిగా శిక్షణ పొందిన 30,000 పైగా స్వయం సహాయక సంఘాలకు పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పని చేసేందుకు సర్టిఫికెట్లను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. తద్వారా వారు పారా-ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పని చేయవచ్చు.. వ్యవసాయంలో తోటి రైతులకు సహాయం చేయవచ్చు.
తాజావార్తలు
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
-
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!