IPL: ముంబైకి షాక్.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. జోస్ బట్లర్ సెంచరీ.. రాజస్థాన్ రాయల్స్కు 23 పరుగుల తేడాతో విజయం సాధించి పెట్టింది.. ముంబైతో జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు వేగంగా నాలుగు వికెట్లు పడగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన గెలుపు నమోదు చేసింది.. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో ముంబైని పటిష్టమైన స్కోర్ వైపు నడిపించే ప్రయత్నం చేసినా.. నవదీప్ సైనీ అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్ చేరాడు కిషన్.. దీంతో ముంబై పరుగుల వరదకు బ్రేక్ పడింది.. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్ తొందరగా వికెట్లు సమర్పించుకోవడంతో ముంబై వెనుకబడి.. చివరికి, 23 పరుగుల తేడాతో ఓడిపోయింది..
Read Also: AP: సిద్ధమైన కొత్త జిల్లాల ఫైనల్ డ్రాఫ్ట్.. ఏ క్షణంలోనైనా గెజిట్..!
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
ఇక, తిలక్ వర్మ మరియు ఇషాన్ కిషన్ మూడో వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ముంబై ఇండియన్స్ను నిలబెట్టారు. రోహిత్ శర్మ కేవలం 10 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. జోస్ బట్లర్ ముంబై ఇండియన్స్పై 68 బంతుల్లో 11 ఫోర్లు మరియు 5 సిక్సర్ల సహాయంతో 100 పరుగులు చేసి, రాజస్థాన్ రాయల్స్కు 193 పరుగులను అందించడంలో కీలక భూమిక పోషించి.. విజయాన్ని అధించాడు.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రాజస్థాన్ 193 పరుగులు చేయగా.. ముంబై మాత్రం 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేసింది.. ఇక, ఈ సీజన్లో వరుసగా తొలి రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది ముంబై.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!