పీఆర్సీ పీటముడి…55శాతం కావాలి…అబ్బే 30శాతమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం ప్రకటించినా.. ఉద్యోగ సంఘాలు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నాయి. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ కార్యాచరణకు దిగుతున్నారు. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు…
మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశం పీఆర్సీ అంశం మీద మాత్రమే అంటోంది ప్రభుత్వం. పీఆర్సీ సహా మిగిలిన డిమాండ్ల పైన చర్చించాల్సిందేనంటోన్నాయి ఉద్యోగ సంఘాలు. వారం రోజుల సమయం పడుతుందని ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు సీఎం జగన్.
Also Read
ఇదే విషయాన్ని సమావేశంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. 55 శాతానికి పైగా పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. 30 శాతం మేర పీఆర్సీని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సచివాలయ వర్గాల సమాచారం. పీఆర్సీ నివేదికను తమకు ఇవ్వాల్సిందిగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరనున్నాయి ఉద్యోగ సంఘాలు. మొత్తం మీద పీఆర్సీ పీటముడి ఎప్పుడు వీడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!