జేఈఈ ఫలితాలు విడుదల: రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఈరోజు రిలీజ్ అయ్యాయి. జేఈఈ ఫలితాలను ఐఐటి ఖరగ్పూర్ విడుదల చేసింది. అర్హత సాధించిన విద్యార్థులకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 27 వ తేదీన మొదటి రౌండ్ సీట్లను కేటాయిస్తారు. మొదటి రౌండ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 30 లోగా ఆనైల్లో రిపోర్ట్ చేయాలి. ఇక నవంబర్ 1వ తేదీన రెండో రౌండ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. నవంబర్ 6 వ తేదీన మూడో రౌండ్, నవంబర్ 10 వ తేదీన నాలుగో రౌండ్, నవంబర్ 14 వ తేదీన ఐదో రౌండ్, నవంబర్ 18 వ తేదీన ఆరోవ రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఇక ఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు మొత్తం 1,41,699 మంది విద్యార్థులు హాజరుకాగా, 41,862 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మృదుల్ అగర్వాల్కు జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్ రాగా, బాలికల విభాగంలో కావ్య చోప్రాకు మొదటి ర్యాంక్ వచ్చింది.
Read: కోలుకున్న సాయిధరమ్ తేజ్: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
Also Read
- Tags
- IIT
- JEE
- JEE Advanced 2021
- Results
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..