జేఈఈ ఫలితాలు విడుదల: రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఈరోజు రిలీజ్ అయ్యాయి. జేఈఈ ఫలితాలను ఐఐటి ఖరగ్పూర్ విడుదల చేసింది. అర్హత సాధించిన విద్యార్థులకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 27 వ తేదీన మొదటి రౌండ్ సీట్లను కేటాయిస్తారు. మొదటి రౌండ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 30 లోగా ఆనైల్లో రిపోర్ట్ చేయాలి. ఇక నవంబర్ 1వ తేదీన రెండో రౌండ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. నవంబర్ 6 వ తేదీన మూడో రౌండ్, నవంబర్ 10 వ తేదీన నాలుగో రౌండ్, నవంబర్ 14 వ తేదీన ఐదో రౌండ్, నవంబర్ 18 వ తేదీన ఆరోవ రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఇక ఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు మొత్తం 1,41,699 మంది విద్యార్థులు హాజరుకాగా, 41,862 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మృదుల్ అగర్వాల్కు జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్ రాగా, బాలికల విభాగంలో కావ్య చోప్రాకు మొదటి ర్యాంక్ వచ్చింది.
Read: కోలుకున్న సాయిధరమ్ తేజ్: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
Also Read
- Tags
- IIT
- JEE
- JEE Advanced 2021
- Results
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!