పోచారం మనవరాలి వివాహానికి హాజరైన జగన్, కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు… ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం అనంతరం.. సీఎం కేసీఆర్, సీఎం జగన్… తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాళి వివాహాం జరిగింది.
అయితే…. ఈ శుభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, సీఎం జగన్…ఇద్దరూ ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. అంతేకాదు… ఈ వివాహ వేడుకలో… పక్క పక్కనే కూర్చుని.. మాట్లాడుకున్నారు సీఎం కేసీఆర్, సీఎం జగన్. అనంతరం.. ఇద్దరూ సీఎంలు.. నూతన వధూవరులను ఆశీర్వదించి వారితో ఫోటోలు కూడా దిగారు. ప్రస్తుతం ఈ వివాహ వేడుక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా.. ఈ శుభకార్యంలో… టీఆర్ఎస్ నాయకులతో పాటు.. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు.
Also Read
తాజావార్తలు
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?