Missing Indian Climber : ఆ పర్వతారోహకురాలు బ్రతికే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్లోని అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారతీయ పర్వతారోహకురాలు సజీవంగా దొరికింది. బల్జీత్ కౌర్ అనే 27 ఏళ్ల భారతీయ మహిళా పర్వతారోహకురాలు ఈ రోజు సజీవంగా గుర్తించారు. ఆమె సమ్మిట్ పాయింట్ నుండి దిగుతుండగా అన్నపూర్ణ మౌంట్ IV క్యాంప్ సమీపంలో అదృశ్యమైన ఒక రోజు తర్వాత, ఆమె ఆచూకి లభించింది. పయనీర్ అడ్వెంచర్ పసాంగ్ షెర్పా చైర్మన్ క్యాంప్ IV పైన సోమవారం సప్లిమెంటల్ ఆక్సిజన్ను ఉపయోగించకుండా ప్రపంచంలోని 10వ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన కౌర్ను వైమానిక శోధన బృందం గుర్తించింది. హై క్యాంప్ పై నుంచి ఆమెను ఎయిర్లిఫ్ట్ చేయడానికి లాంగ్-లైన్ రెస్క్యూ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ అధికారి చెప్పాడు.
Also Read:Digvijaya Singh: హిందువుల కంటే ముస్లిం ప్రజలనే హింసించింది.. అతిక్ గ్యాంగ్ పై దిగ్విజయ్ వ్యాఖ్య
ఏరియల్ సెర్చ్ టీమ్ ద్వారా బల్జీత్ కౌర్ క్యాంప్ IV వైపు ఒంటరిగా దిగుతూ కనిపించింది. శిఖరాగ్రానికి దిగువన ఒంటరిగా మిగిలిపోయిన పర్వతారోహకురాలు, ఈ ఉదయం వరకు జాడ కోసం అన్వేషించారు. రేడియో సంకేతాలతో ఆమోను గుర్తించేందుకు ప్రయత్నించారు. ఆమె తక్షణ సహాయం కోరుతూ రేడియో సిగ్నల్ను పంపగలిగిన తర్వాత మాత్రమే ఈ ఉదయం వైమానిక శోధన మిషన్ ప్రారంభించబడింది. జీపీఎస్ ఆధారంగా ఆమె 7,375m (24,193ft) ఎత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఆమె సోమవారం సాయంత్రం 5:15 గంటలకు ఇద్దరు షెర్పా గైడ్లతో కలిసి అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించింది. ఆమె జాడ కోసం కనీసం మూడు హెలికాప్టర్లను సమకూర్చారు. కాగా, గత ఏడాది మేలో, హిమాచల్ ప్రదేశ్కు చెందిన బల్జీత్ కౌర్, లొట్సే పర్వతాన్ని అధిరోహించి, ఒకే సీజన్లో నాలుగు 8000 మీటర్ల శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయ అధిరోహకురాలిగా నిలిచారు.
Also Read:Stuck In Sudan: సూడాన్లో చిక్కుకున్న భారతీయులు.. 31 మంది కన్నడిగులు సురక్షితమేనా?
Also Read
- INDIA Bloc: 2 ఏళ్ల తర్వాత విపక్ష కూటమి భేటీ.. ఏం చర్చించారంటే..!
- Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
- Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
సోమవారం, రాజస్థాన్లోని కిషన్గఢ్కు చెందిన అనురాగ్ మాలు అనే వ్యక్తి అన్నపూర్ణ పర్వతం III క్యాంప్ నుండి దిగుతుండగా అదృశ్యమయ్యాడు. క్యాంప్ IV నుండి దిగుతుండగా 6,000 మీటర్ల నుండి పడి మాలు మరణించాడు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్లో ఛైర్మన్ మింగ్మా షెర్పా తెలిపిన వివరాల ప్రకారం, వింటర్ సీజన్లో ఐర్లాండ్ నుండి K2 శిఖరాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి నోయెల్ హన్నా, గత రాత్రి క్యాంప్ IVలో తుది శ్వాస విడిచారు. వారి మృతదేహాలను బేస్ క్యాంపుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కాగా, అన్నపూర్ణ ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది దాని ఆరోహణలో ప్రమాదమైందని ప్రసిద్ధి చెందింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!