Ukraine : ప్రధాని మోడీకి జెలెన్స్కీ లేఖ.. మానవతావాద సహాయాన్ని కోరిన ఉక్రెయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా దాడితో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ ఇప్పుడు ఇతర దేశాల సాయాన్ని కోరుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖను భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి పంపారు. ఈ సందర్భంగా అదనపు మానవతా సహాయం కోసం అభ్యర్థించారు. మందులు మరియు వైద్య పరికరాలతో సహా అదనపు మానవతా సామాగ్రిని ఉక్రెయిన్ అభ్యర్థించింది. ఉక్రెయిన్కు మెరుగైన మానవతా సాయం అందిస్తామని భారత్ హామీ ఇచ్చింది.
Also Read:KTR: నేడు సిరిసిల్లకు కేటీఆర్.. కోల్డ్ స్టోరేజీ కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి
ఉక్రెయిన్ మంత్రి మాట్లాడుతూ, యుద్ధంలో దెబ్బతిన్న దేశం విదేశీ వైద్య విద్యార్థులను వారి నివాస దేశంలో యూనిఫైడ్ స్టేట్ క్వాలిఫికేషన్ పరీక్షలో పాల్గొనడానికి అనుమతిస్తుందని, ఇది యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ను విడిచిపెట్టవలసి వచ్చిన వేలాది మంది భారతీయ విద్యార్థులకు భారీ ఉపశమనం కలిగించిందని అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడం భారతీయ కంపెనీలకు అవకాశంగా ఉంటుందని ఉక్రెయిన్ సూచించింది. రష్యాతో యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ కూడా పాలుపంచుకోవాలని ఉక్రెయిన్ కోరింది. ప్రధాని మోడీ ఇతర ఉన్నతాధికారులను సందర్శించాలని కోరారు.
Also Read
Not a time for War- PM @narendramodi
Pleased to meet Ukrainian First Dy FM @EmineDzheppar. Exchanged views on bilateral & global issues of mutual interest. Cultural ties & women empowerment also figured in the discussion. Ukraine was assured of enhanced humanitarian assistance. pic.twitter.com/YmzQ6o7LbG
— Meenakashi Lekhi (@M_Lekhi) April 11, 2023
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!