India Overtakes China: భారత జనాభా 142.86 కోట్లు.. చైనాను అధిగమించి అగ్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ తొలిస్థానంలో నిలిచింది. దేశ జనాభాలో చైనాను ఇండియా అధిగమించింది. ఐక్యరాజ్యసమితి ఈరోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారతదేశ జనాభా 142.86 కోట్లు.
Also Read:Irrfan Khan: మహానటుడి చివరి హిందీ సినిమా రిలీజ్ అవుతోంది…
1950లో జనాభా వివరాలను సేకరించడం ప్రారంభించిన తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గగా.. భారత్లో కొంతమేరకు పెరిగింది కనిపిస్తోంది. భారతదేశం 2011 నుండి జనాభా గణనను నిర్వహించింది. దేశంలో దశాబ్దానికి ఒకసారి జనాభా గణన 2021లో జరగాల్సి ఉంది. కానీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. UN డేటా ప్రకారం, భారతదేశ జనాభాలో దాదాపు 1/4 వంతు మంది 14 ఏళ్లలోపు వారు. జనాభాలో 68 శాతం మంది 15 నుంచి 64 ఏళ్ల మధ్య ఉన్నవారు కాగా, 7 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారు. 2023 మధ్య నాటికి ప్రపంచ జనాభా 8.045 బిలియన్లకు చేరుకుంటుందని కొత్త UN నివేదిక అంచనా వేసింది.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
చైనా జనాభాలో 40 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు. ఇక్కడ ఒకప్పుడు జనాభా నియంత్రణకు నిబంధనలు రూపొందించారు. అదే సంవత్సరంలో, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరమైన బీజింగ్లో జనాభా తగ్గుతోందని ఒక నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!