Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Delhi Ncr Schools Colleges Shut Till Further Notice

కాలుష్యం ఎఫెక్ట్‌.. ఎన్‌సీఆర్ కీలక నిర్ణయం.. ఇవి మూసివేత..!

Published Date :November 17, 2021 , 10:38 am
By Sudhakar Ravula
కాలుష్యం ఎఫెక్ట్‌.. ఎన్‌సీఆర్ కీలక నిర్ణయం.. ఇవి మూసివేత..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.. దీనిపై సుప్రీంకోర్టు సైతం స్పందించిన విషయం తెలిసిందే కాగా… ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది… ఢిల్లీతో పాటు స‌మీప న‌గ‌రాల్లో కూడా స్కూళ్లు, కాలేజీల‌ను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు క‌మిష‌న్ ఫ‌ర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగానే ఈ సమయంలో ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుంది.. ఇక, దీపావళి నుంచి ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాల్లో వాయు కాలుష్యంతో ప్రమాద‌క‌ర స్థాయికి చేరింది.. దీంతో.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఇక, కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సమయంలో.. విద్యాసంస్థలు మూతపడి.. కేవలం ఆన్‌లైన్‌ క్లాసులే జరగగా.. ఇప్పుడు కూడా అదే విధంగా విద్యాసంస్థలు ప‌నిచేయానున్నాయి..

Read Also: పెరుగుతోన్న కరోనా కేసులు.. అక్కడ మళ్లీ కర్ఫ్యూ…

ఇక, కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సీఏక్యూఎం మొత్తం 9 పేజీల‌తో కూడిన ఆర్డర్‌ను విడుదల చేసింది.. ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, యూపీ రాష్ట్రాలు కూడా క‌నీసం న‌వంబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచి ప‌నిచేసే విధంగా ఆదేశించాల‌ని సీఏక్యూఎం కోరింది. ఎన్సీఆర్ రీజియ‌న్‌లోని ప్రైవేటు సంస్థలు కూడా 50 శాతం వ‌ర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంక‌రేజ్ చేయాల‌ని త‌న ఆదేశాల్లో సీఏక్యూఎం స్పష్టం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • air quality dips
  • colleges
  • Delhi
  • delhi pollution
  • Delhi-NCR

తాజావార్తలు

  • Kayadu Lohar: కయాదు లోహార్ క్రేజీ లైనప్.. అమ్మడి దశ తిరిగినట్టేనా?

  • KKR Vice-Captain Curse: వైస్ కెప్టెన్ శాపమా?.. కేకేఆర్ ప్లేయర్స్ వరుసగా పోతున్నారు, నెక్స్ట్ ఎవరంటే?

  • Mrunal Thakur: స్టేజ్‌పై మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన హీరో!

  • Jagital : గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృ*తి

  • Telangana: తెలంగాణలో ‘నోటిఫైడ్ డిసీజ్’గా క్యాన్సర్.. ఇకపై ప్రతి కేసు నివేదించడం తప్పనిసరి.!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions