Rajnath Singh: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి కరోనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కేద్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయగా.. రాజ్ నాథ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్కు హాజరు కావాల్సి ఉంది. అయితే వైరస్ కారణంగా ఆయన దానిని రద్దు చేసుకున్నారు.
రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో హోం క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా, బుధవారం రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ కమాండర్ల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఇతర సీనియర్ ఆర్మీ అధికారులు ఉన్నారు.
Also Read:Hindenburg row: హిండెన్బర్గ్ నివేదికపై వివాదం.. శరద్ పవార్తో గౌతమ్ అదానీ సమావేశం
మరోవైపు భారతదేశంలో 12,591 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది సుమారు ఎనిమిది నెలల్లో అత్యధికం. క్రియాశీల కేసులు 65,286కి పెరిగాయి. వైరస్ కారణంగా 40 మంది మరణించారు. ఇందులో కేరళనే 11 మంది ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,31,230కి పెరిగింది.
Also Read
తాజావార్తలు
-
Spain Wins FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనాపై 1-0 తేడాతో చారిత్రాత్మక విజయం
-
Korean Kanakaraju: అనంతపురం నేలపై ‘కొరియన్ కనకరాజు’ సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
-
Astrology: జూలై 20 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!