క్రూజ్ నౌకలో కరోనా కలకలం… ఆందోళనలో 2000 మంది ప్రయాణికులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టూరిస్ట్ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు గోవా వెళ్లారు. నూతన సంవత్సర వేడుకల తరువాత ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ముంబై పోర్ట్ నుంచి గోవాకు కార్డెలియా క్రూజ్ షిప్ వెళ్లింది. అయితే, 2000 మంది టూరిస్టులతో బయలుదేరిన ఈ షిప్లో కరోనా కలకలం రేగింది.
Read: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
ప్రయాణికుల్లో 66 మందికి కరోనా సోకింది. దీంతో షిప్పును గోవా తీరంలో నిలిపివేశారు. షిప్పులోని ప్రయాణికులకు కరోనా సోకిన విషయాన్ని ముంబై పోర్టుకు, కార్డెలియా క్రూజ్ యాజమాన్యానికి తెలియజేశామని, ప్రయాణికులందరికీ టెస్టులు చేస్తున్నామని గోవా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. షిప్పులోని ప్రయాణికులకు ప్రస్తుతం బయటకు అనుమతించడం లేదు. ప్రయాణికులు ఎప్పుడు బయటకు రావాలన్నది అధికారులే నిర్ణయం తీసుకుంటారని గోవా ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: “గర్ల్ఫ్రెండ్” అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్చేస్తే..
-
CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
-
Tirumala: తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం ఎలా మొదలైంది.. దాని వెనుక ఉన్న పురాణం ఏంటి?
-
Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
-
PM Modi: భారత్కు రూ.3,311 కోట్ల భారీ పెట్టుబడులు.. ఆస్ట్రేలియన్ సూపర్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోడీ
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!