రైతులకు శుభవార్త… చివరి గింజ వరకు కొంటాం: కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం పంటలో వచ్చే ధాన్యంలో చివరి గింజ వరకు కొంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని కేసీఆర్ చెప్పారు. అయితే రైతులు ధాన్యం తేవడానికి తొందరపడకూడదని కేసీఆర్ సూచించారు. 2, 3 రోజులు వర్షాలు ఉన్నాయని, రైతులు తొందరపడి ఆగమాగమై పంట కోయవద్దని సూచించారు. కోతలు అయిన వాళ్లు మాత్రం జాగ్రత్తగా పంటను తీసుకురావాలని సూచించారు.
Read Also: సీఎం కేసీఆర్ డిమాండ్.. కొత్త విద్యుత్ చట్టం రద్దు చేయాలి
Also Read
మరోవైపు యాసంగి కోసం రైతుబంధు కూడా ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. యాసంగిలో ఏ పంట వేయాలో ఢిల్లీ వెళ్లొచ్చాక చెబుతానని ఆయన వెల్లడించారు. దేశంలో వరి ప్రధానం. టార్గెట్ ఇస్తే దాని ప్రకారం పంటలు వేయిస్తామన్నారు. మోదీ తీసుకున్న వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం నిజంగా అమలవుతుందా అని… దీనిపై అందరిలో అనుమానాలు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే మేం కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమం చేసిన రైతులను ఉగ్రవాదులు, ఆందోళన కారులుగా నిందలు వేశారన్నారు. ఇప్పుడు బీజేపీ నేతలే క్షమాపణలు కోరుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!