పేదల మెడకు ఉరితాళ్ళు ఓటీఎస్ వసూళ్ళు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పేదల మెడకు ఉరితాళ్లుగా ఓటీఎస్ వసూళ్లు మారాయన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ కోరుతూ ఈనెల 20న మండల, మున్సిపల్ కార్యాలయాలు, 23న కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతామన్నారు. పేదలను పీల్చిపిప్పి చేయడానికే ఓటీఎస్ ప్రవేశపెట్టారన్నారు చంద్రబాబు. కక్షసాధింపు కోసమే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై బురద జల్లుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ప్రేమ్ చంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడే చెల్లింపులు జరిగాయన్నారు. రైతుల వద్ద ధాన్యం కొనేవారే కరవయ్యారు. ప్రైవేటు వ్యక్తులకు విక్రయంతో బస్తాకు రూ.500 వరకు నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 లక్షల కోట్ల సంపదైన అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రైవేట్ లే అవుట్లలో 5 శాతం భూమి మధ్య తరగతికి పెను భారం అవుతుందన్నారు చంద్రబాబు.
Also Read
తాజావార్తలు
-
Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.
-
TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!
-
Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
-
Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!