తాలిబన్లకు ముచ్చెమటలు పట్టించిన ఆఫ్ఘన్ మహిళా మేయర్… కానీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వారి సొంతం అయింది. ఆక్రమించుకున్న వెంటనే అంతా బాగుంటుందని ప్రకటించారు. కానీ వారి మాటలను ఎవరూ నమ్మడంలేదు. కాబూలో తో పాటుగా కొన్ని ప్రాంతాలను ఈజీగా ఆక్రమించుకున్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తాలిబన్లు తీవ్రంగా పోరాటం చేయాల్పి వచ్చింది. అలాంటి వాటిల్లో ఒకటి చాహర్ కింట్ జిల్లా. ఈ జిల్లాకు సలీమా మజారీ అనే మహిళ మేయర్గా పనిచేస్తున్నది. తాలిబన్లు చేస్తున్న దండయాత్రను ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొన్నది. దేశంలోని వివిధ ప్రాంతాలను తాలిబన్లు వశం చేసుకుంటున్నా, కింట్ జిల్లాకోసం చాలా కష్టపడ్డారు. తుపాకీ పట్టుకొని మేయర్ సలీమా మజారీ సైనికులతో కలిసి రేయింబవళ్లు పోరాటం చేశారు. చివరకు బల్ఖ్ ప్రావిన్స్ మొత్తం వారి వశం అయ్యే వరకూ పోరాటం చేశారు. చివరకు తాలిబన్లు కింట్ జిల్లాకు ఆక్రమించుకున్నారు. కింట్ జిల్లా ఆక్రమణ తరువాత మేయర్ను తాలిబన్లు బందీగా తీసుకేళ్లారు. ఆమె ఎక్కడ ఉన్నదో ఎలా ఉన్నదో ఇప్పటి వరకు సమాచారం లేదు. మేయర్గా సలీమా కింట్ జిల్లాలో మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రజాయోగ్యమైన ఎన్నో పనులు చేశారు. అభివృద్దికి బాటలు వేస్తున్న సమయంలో తాలిబన్ల దాడితో మొత్తం మారిపోయింది.
Read: మూడో డోసుపై సీరం ఇనిస్టిట్యూట్ కీలక వ్యాఖ్యలు…
Also Read
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!