బండి సంజయ్ ని పరామర్శించిన ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్లో అరెస్టై జైలులో వున్న కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్ తో పాటు ముగ్గురు కార్పొరేటర్లను జైల్లో పరామర్శించానన్నారు ఈటల. మొన్న జరిగింది అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య విలువలకు పాతర పెట్టారు. ఉద్యోగులను ఎవరూ ఆదుకోవడం లేదని మధన పడుతున్నారు. ప్రజల పక్షాన నిలిచేందుకు బండి సంజయ్ జాగరణకు పిలుపునిచ్చారు.
సీపీ వాటర్ క్యానన్లతో శత్రువుల మీద దాడి చేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఇవన్నీ పోలీసులు చేసినట్టు తెలుస్తోంది. జీవో 317 సవరించాలని కోరితే ఇలాంటి నీచమైన చర్యలు చేశారని మండిపడ్డారు. చట్టానికి రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సినది పోయి బానిసల్లాగా పని చేశారన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల మీద కక్ష సాధించకండి.
Also Read
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
బండి సంజయ్ పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఉద్యోగుల గురించి దీక్ష చేస్తుంటే కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జీవో నెం 317 ను సవరించాలని కోరుతున్నా అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి కరీంనగర్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కి పింక్ బట్టలు, పింక్ చెప్పులు కొరియర్ చేస్తున్నా. పింక్ బట్టలు సీపీకి పంపించాలని టీచర్ లను విజ్ఞప్తి చేస్తున్నా. టీఎస్ పోలీసులు కాదు.. వీళ్ళు TRS పోలీసులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు… మీకు పింక్ స్లిప్స్ తప్పవన్నారు రాకేష్ రెడ్డి.
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
-
Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
-
Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!