What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్.. ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి నుంచి బయల్దేరనున్న కేసీఆర్.. ఉదయం 11 గంటలకి నందినగర్ నివాసానికి చేరుకోనున్న కేసీఆర్.. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ.. నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ను ప్రశ్నించనున్న సిట్..
* నేడు తెలంగాణ భవన్ కి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు..
Also Read
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
* నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడంపై బీఆర్ఎస్ నిరసనలు.. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆందోళనలు..
* నేడు ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రివ్యూ నిర్వహించనున్న మంత్రి కొండా సురేఖ..
* నేడు కుప్పంలో మూడో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు.. కుప్పం కోర్ కమీటి నేతలతో సమావేశం.. కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లెలోని నాలుగు మండలాలు కేడర్ తో సమావేశం.. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్..
* నేడు కాకినాడ జిల్లాలో టీడీపీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం.. టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న జ్యోతుల నవీన్.. హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు..
* నేడు అంబటి రాంబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం.. సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన అంబటి రాంబాబు..
* నేడు అంబటి అరెస్టు వ్యవహారంపై డీజీపీని కలవనున్న వైసీపీ నేతలు..
* నేడు అంబటి అరెస్ట్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన రాంబాబు భార్య.. ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం..
* నేడు తిరుమలలోని రామకృష్ణ తీర్ధ ముక్కోటి.. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్న టీటీడీ..
* నేడు తిరుమలలో మాఘ మాస పౌర్ణమి గరుడ సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్ప స్వామి..
* నేడు ఉదయం 11 గంటలకు లోక్సభలో 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్సభలో బడ్జెట్ ప్రసంగం పూర్తైన అనంతరం, బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో కూడా ప్రవేశ పెట్టనున్న నిర్మలా.. వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడుతున్న నిర్మలా సీతారామన్..
* నేడు డబ్ల్యూపీఎల్ లో పోటీ పడనున్న ఢిల్లీ వర్సెస్ యూపీ.. వడోదరలో రాత్రి 7 గంటలకు మ్యాచ్..
* నేడు అండర్ -19 వరల్డ్ కప్ లో పోటీ పడుతున్న భారత్- పాకిస్థాన్.. మధ్యాహ్నం ఒంటి గంటకు క్వీన్స్ ల్యాండ్ పార్కులో మ్యాచ్..
తాజావార్తలు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!