What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్.. ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి నుంచి బయల్దేరనున్న కేసీఆర్.. ఉదయం 11 గంటలకి నందినగర్ నివాసానికి చేరుకోనున్న కేసీఆర్.. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ.. నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ను ప్రశ్నించనున్న సిట్..
* నేడు తెలంగాణ భవన్ కి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు..
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
* నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడంపై బీఆర్ఎస్ నిరసనలు.. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆందోళనలు..
* నేడు ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రివ్యూ నిర్వహించనున్న మంత్రి కొండా సురేఖ..
* నేడు కుప్పంలో మూడో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు.. కుప్పం కోర్ కమీటి నేతలతో సమావేశం.. కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లెలోని నాలుగు మండలాలు కేడర్ తో సమావేశం.. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్..
* నేడు కాకినాడ జిల్లాలో టీడీపీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం.. టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న జ్యోతుల నవీన్.. హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు..
* నేడు అంబటి రాంబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం.. సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన అంబటి రాంబాబు..
* నేడు అంబటి అరెస్టు వ్యవహారంపై డీజీపీని కలవనున్న వైసీపీ నేతలు..
* నేడు అంబటి అరెస్ట్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన రాంబాబు భార్య.. ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం..
* నేడు తిరుమలలోని రామకృష్ణ తీర్ధ ముక్కోటి.. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్న టీటీడీ..
* నేడు తిరుమలలో మాఘ మాస పౌర్ణమి గరుడ సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్ప స్వామి..
* నేడు ఉదయం 11 గంటలకు లోక్సభలో 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్సభలో బడ్జెట్ ప్రసంగం పూర్తైన అనంతరం, బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో కూడా ప్రవేశ పెట్టనున్న నిర్మలా.. వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడుతున్న నిర్మలా సీతారామన్..
* నేడు డబ్ల్యూపీఎల్ లో పోటీ పడనున్న ఢిల్లీ వర్సెస్ యూపీ.. వడోదరలో రాత్రి 7 గంటలకు మ్యాచ్..
* నేడు అండర్ -19 వరల్డ్ కప్ లో పోటీ పడుతున్న భారత్- పాకిస్థాన్.. మధ్యాహ్నం ఒంటి గంటకు క్వీన్స్ ల్యాండ్ పార్కులో మ్యాచ్..
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!