Ponguleti: ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు సాగునీటికి కష్టాలు లేకుండా చూస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు సాగునీటికి త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ఆయన మాట్లాడుతూ.. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టారు. కాలేశ్వరం మహా ప్రాజెక్టు అన్నారు.. రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పుంగిపోయి కొట్టుకొని పోతున్న కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Supreme Court: పక్షులు అంతరించిపోతున్నాయి.. వాతావరణ మార్పులపై తొలిసారిగా సుప్రీంకోర్టు ఆదేశం
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
కాంగ్రెస్ వల్ల కరువు రాలేదు బీఆర్ఎస్ పరిపాలన వల్లే కరువు వచ్చిందని మండిపడ్డారు. సాగు తాగునీటికి కరువు వచ్చిందని కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు సాగునీటికి త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటుగా బీర్ ఎస్ తో పాటుగా బీ టీమ్ బీజేపీకి కూడా కర్రు కాల్చి కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.
Read also: MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట..!
గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కి పొంగులేటి శ్రీనివాస్ చేసిన సవాల్ పూర్తిగా విజయవంతమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని పొంగులేటి చేసిన శపథం నెరవేరింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాలకు గాను ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందగా, పొత్తుల నేపథ్యంలో సీపీఐకి కేటాయించిన కొత్తగూడెంలో కూడా కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. కాగా, భద్రాచలం స్థానంలో ప్రముఖ వైద్యుడు తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన విజయం సాధించినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.
Nizamabad: ప్రాణం తీసిన కారు.. ఊపిరాడక బాలుడు మృతి
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..