Lagacharla Case: నరేందర్రెడ్డి, సురేష్ సహకరించట్లేదు.. కస్టడీని మరో రెండు రోజులు పొడిగించండి..
- మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ లను విచారిస్తున్న పోలీసులు..
- కస్టడీ లో ఉన్న ఇద్దరు తమకు సహకరించట్లేదంటూ నివేదిక ..
- మరో రెండు రోజులపాటు కస్టడీ ని పొడిగించాలని కోర్టును కోరనున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lagacharla Case: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కస్టడీలో ఉన్న నరేందర్ రెడ్డి తమకు సహకరించట్లేదంటూ పోలీసులు నివేదిక ఇచ్చారు. మరో రెండు రోజులపాటు కస్టడీని పొడిగించాలని పోలీసులు నివేదికలో కోరారు. లగచర్ల ఘటనలో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కోర్టు అనుమతితో రెండు రోజులు పోలీసులు కస్టడీకి తీస్కుని విచారిస్తున్న విషయం తెలిసిందే.
Read also: Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్ చేసిన వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
అయితే పట్నం విచారణకు సహకరించ లేదని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని పోలీసులు నివేదించారు. మరో ప్రధాన నిందితుడు సురేష్ ఇచ్చిన వివరాల ఆధారంగా కోస్గికి చెందిన ఎక్సైజ్ అధికారుల నుండి మద్యం విక్రయాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఘటనలకు ముందు స్థానికులకు సురేష్ మందు పార్టీలు ఇచ్చినట్లు సమాచారం. పట్నం, సురేష్ ను కలిపి విచారించడానికి మరి కొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరనున్నట్లు సమాచారం!
Read also: Justin Trudeau: డొనాల్డ్ ట్రంప్కు కెనడా ప్రధాని ట్రూడో వార్నింగ్..
ఫార్మా సిటీ కోసం అభిప్రాయ సేకరణకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని లగచర్లకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు దాడికి పాల్పడిన 16 మందికి పైగా గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేసి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా ఈ కేసులో ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఆయన అనుచరుడు భోగమోని సురేష్ లను కస్టడీలోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. అయితే వీరిద్దరూ విచారణ సహకరించటం లేదని కోర్టుకు పోలీసులు నివేదిక ఇవ్వనున్నారు.
MLC Kavitha: హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకు వద్దు..
తాజావార్తలు
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!