Kale vs Patnam Clashes: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వాగ్వాదం
- వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం..
- జడ్పీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ పట్నం వర్సెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య మధ్య గొడవ..
- ఎమ్మెల్యే- ఎమ్మెల్సీ మధ్య కలుగజేసుకొని వివాదం సద్దమణిగించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kale vs Patnam Clashes: వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే యాదయ్య మధ్య అగ్ని వేస్తే భగ్గుమంటుంది. వికారాబాద్ జెడ్పీ ఆఫీసు ప్రారంభ కార్యక్రమంలో ఈ గొడవ స్టార్ట్ అయింది. అసంపూర్తిగా ఉన్న భవనం ప్రారంభించడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. దీనికి, భవన నిర్మాణ కాంట్రాక్టు మహేందర్ రెడ్డిదే కదా..! జెడ్పీ భవనం పూర్తి చేయాల్సింది అంటూ ఎమ్మెల్యే యాదయ్య సెటైర్ వేశారు.
Read Also: Pranava One Hyderabad: ఎకో లగ్జరీ అనే గొప్ప కాన్సెప్ట్తో ‘ప్రణవ వన్ హైదరాబాద్’
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
అయితే, ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఎమ్మెల్యే యాదయ్యను అడ్డుకునే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఏం మేము మాట్లాడ వద్దా అంటూ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య కలుగజేసుకొని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వివాదం సద్దుమణిగించారు. ఇక, వికారాబాద్ జిల్లా పరిషత్ నూతన కార్యాలయాన్ని హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ తో కలిసి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సదర్బంగా జడ్పీ ఆఫీసు ప్రారంభించిన తర్వాత సునీతా రెడ్డి కుర్చీలో కుర్చున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!