Kale vs Patnam Clashes: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వాగ్వాదం
- వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం..
- జడ్పీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ పట్నం వర్సెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య మధ్య గొడవ..
- ఎమ్మెల్యే- ఎమ్మెల్సీ మధ్య కలుగజేసుకొని వివాదం సద్దమణిగించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kale vs Patnam Clashes: వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే యాదయ్య మధ్య అగ్ని వేస్తే భగ్గుమంటుంది. వికారాబాద్ జెడ్పీ ఆఫీసు ప్రారంభ కార్యక్రమంలో ఈ గొడవ స్టార్ట్ అయింది. అసంపూర్తిగా ఉన్న భవనం ప్రారంభించడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. దీనికి, భవన నిర్మాణ కాంట్రాక్టు మహేందర్ రెడ్డిదే కదా..! జెడ్పీ భవనం పూర్తి చేయాల్సింది అంటూ ఎమ్మెల్యే యాదయ్య సెటైర్ వేశారు.
Read Also: Pranava One Hyderabad: ఎకో లగ్జరీ అనే గొప్ప కాన్సెప్ట్తో ‘ప్రణవ వన్ హైదరాబాద్’
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
అయితే, ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఎమ్మెల్యే యాదయ్యను అడ్డుకునే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఏం మేము మాట్లాడ వద్దా అంటూ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య కలుగజేసుకొని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వివాదం సద్దుమణిగించారు. ఇక, వికారాబాద్ జిల్లా పరిషత్ నూతన కార్యాలయాన్ని హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ తో కలిసి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సదర్బంగా జడ్పీ ఆఫీసు ప్రారంభించిన తర్వాత సునీతా రెడ్డి కుర్చీలో కుర్చున్నారు.
తాజావార్తలు
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!