Congress Party: ఆయనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు.. పార్టీ చీఫ్పై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు.. అయితే, త్వరలోనే పూర్తిస్థాయిలో అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ తరుణంలో గాంధీయేతర కుటుంబానికి చెందిన కొందరు సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి… మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనని స్పష్టం చేశారు.. భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు ఏఐసీసీ ఎన్నికలున్నాయి.. గుజరాత్ అసెంబ్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు కూడా ఉన్నాయని.. మేమంతా రాహుల్ గాంధీని ఒప్పించి ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉండేలా చూస్తామన్నారు.. ఇక, ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీయేతరవ్యక్తి వుంటాడని నేను అనుకోవడం లేదని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Read Also: Team India: ఆసియా కప్ కోసం ఆడారా? ప్రయోగాల కోసం ఆడారా?
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
ఇక, రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతాడు.. ఇందులో నాకు ఎలాంటి సందేహాలు లేవన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి… తెలంగాణలోకి పాదయాత్ర ఎంటరైనప్పుడు వేలాదిమందితో రాహుల్ జోడో యాత్రకు స్వాగతం పలుకుతామన్న ఆయన.. బీజేపీని అణగదొక్కడానికి భారత్ జోడో యాత్ర ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కాగా, కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సిద్ధమయ్యారు. తమిళనాడులోని కన్యకుమారి నుంచి జమ్మూకశ్మీర్ వరకు 150 రోజుల పాటు 3,500 కిలోమీటర్ల మేర సాగే ఈ సుదీర్ఘ పాదయాత్ర.. ఇవాళ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. కలిసి నడుద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం.. అనే నినాదంతో రాహుల్ జోడో యాత్ర సాగనుంది. పక్షపాత రాజకీయాలకు, మతోన్మాదానికి, పెరుగుతున్న నిరుద్యోగానికి, అసమానతలకు, జీవనోపాధి విధ్వంసానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరినీ ఏకం చేస్తూ ఈ ర్యాలీ సాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!