Viral News : ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వీణా-వాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంటర్ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నేడు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. అవిభక్త కవలలు వీణా-వాణి లు ప్రస్తుతం ఇంటర్లో సీఈసీ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో వీణా-వాణిలు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సీఈసీలో వీణకు 712 మార్కులు రాగా, వాణి 707 మార్కులు సాధించింది. దాంతో, వీణా-వాణిల కుటుంబ సభ్యులు హర్షం వక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పిందిస్తూ.. వీణా-వాణిలను అభినందించారు. ఇదే రీతిలో ముందంజ వేయాలని శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. అంతేకాకుండా వీరి విజయం మరొకరికి ఆదర్శంగా నిలువాలని.. ఎంతో మందికి మానసిక స్థైర్యం ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!