కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫైర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందోల్ లో కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆరోపణలు చేసారు ఎమ్మెల్యే క్రాంతికిరణ్. టీఆర్ఎస్ రెండవ సారి గెలిచిన తర్వాత మూడు సంవత్సరాలు దామోదర్ ప్రజల్లోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో అన్న విషయం దామోదర తెలుసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ప్రవేశ పెట్టిన పథకాలు లీడర్ల జెబుల్లోకి వెళ్ళేవి..టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరుగా ఆన్ లైన్ ద్వారా ప్రజలకు చేరుతున్నాయి.. అందోల్ నియోజకవర్గంలో దామోదర్ ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడ నిర్మాణం చేశారో తెలాపాలి..అదే టీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూంలు ప్రజలకు నేరుగా చెందుతున్నాయి అన్నారు.
ఇక కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై దామోదర వ్యాఖ్యలు విడ్డూరం.. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎంత అవినీతి చేశారో ప్రజలకు తెలియదా… అప్పుడు నేను జర్నలిస్ట్ గా పనిచేసాను. తెలంగాణలో కాంగ్రెస్ మీకు ఛాన్స్ ఇవ్వలేదు. మరో 14 నెలల కాలంలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయనే గ్రహించి దామోదర ప్రజల్లోకి వస్తున్నాడు. ఎన్నికల్లో దామోదర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న దుబ్బాక హుజురాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయించాడు. బీజేపీ పార్టీ భారతదేశాన్నే ప్రవేటీకరణ చేస్తున్న కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదు అని నిలదీశారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.
Also Read
- Tags
- bjp
- congress
- kranthi kiran
- telangana
- TRS
తాజావార్తలు
-
అనయా : ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!