TRS Plenary: గులాబీ మయం.. పడవలోనూ ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గులాబీ పార్టీ సంబురానికి సర్వం సిద్ధం అయ్యింది.. హైదరాబాద్ గులాబీ మయం అయిపోయింది.. తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు పూర్తి చేసుకుని 22 వసంతంలోకి అడుగు పెడుతోన్న వేళ హైదరాబాద్ వేదికగా ప్లీనరీ నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇక, ప్రతినిధుల సభ ఈసారి 3 వేల మందితో జరుగనుంది. ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది అధిష్టానం.. ఇక, తోరనాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు.. కటౌట్లు.. ఇలా ఎటు చూసినా గులాబీ రంగు పులుముకుంది.. ఇదే సమయంలో.. వినూత్న తరహాలో ప్రచారం చేస్తోంది టీఆర్ఎస్..
Read Also: TRS Plenary: గులాబీ సంబురం.. సర్వం సిద్ధం..
Also Read
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
- Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరంతో పాటు.. సాగరంలో తిరిగే బోటు కూడా గులాబీ రంగు పులుముకున్నట్టు అయ్యింది. సాగరంలో విహరించే బోటును సైతం వదలకుండా గులాబీ మయం చేశారు.. తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలతో నింపేశారు.. పార్టీ నేత సతీష్ రెడ్డి ఓ బోటును ఇలా ముస్తాబు చేశారు.. ఇక, రాత్రి సమయంలో.. హుస్సేన్ సాగర్లో విహరిస్తూ.. అందరినీ ఆకట్టుకుంది ఆ బోటు. ఇక, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు, షేర్లు, లైక్లతో వైరల్ చేస్తున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు, అభిమానులు.. కాగా, హైదరాబాద్లో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు… ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయమా? వెంటనే టీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.
తాజావార్తలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!