Tribal Welfare Officer: ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతికి అస్వస్థత.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tribal Welfare Officer: లంచం కేసులో అరెస్ట్ అయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి అస్వస్థత గురయ్యారు. కొద్ది గంటల్లో కోర్టులో హాజరుకానుండగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఉస్మానియా హాస్పిటల్ సూపర్డెంట్ నాగేందర్ చికిత్స అందిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి ని చాతినొప్పి వచ్చిందని ఏసీబీ అధికారులు తీసుకొచ్చారు. జ్యోతిని అడ్మిట్ చేసుకున్నామని నాగేదంర్ తెలిపారు. జ్యోతికి ఈసీజే, బీపీ, బ్లడ్ టెస్ట్ లు, బ్లడ్ షుగర్, గుండెకి సంబంధించిన అన్ని టెస్టులు చేశామని, నార్మల్ గా ఉన్నాయని తెలిపారు. జ్యోతికి ప్రస్తుతం టుడేఈకో టెస్ట్ చేసిన తర్వాత డిశ్చార్జి చేస్తామన్నారు. జ్యోతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని నాగేందర్ తెలిపారు.
Read also: Kishan Reddy: విజయసంకల్ప రథ యాత్రలకు బీజేపీ శ్రీకారం.. ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి
Also Read
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
లంచం తీసుకుంటున్న గిరిజన సంక్షేమ అధికారి జ్యోతిని పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం జ్యోతి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అధికారి నివాసంలో అధికారులు ఎక్కడికి వెళ్లినా నగదు, బంగారం దొరికాయి. ఇంత బంగారాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. సుమారు రూ.65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. నాలుగు కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మరికాసేపట్లో కోర్టులో హాజరుపరచనుండగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను ఉస్మానియా తరలించి వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడ్డ తరువాత కోర్టులో హాజరు పరుస్తారని సమాచారం.
Mahesh Kumar Goud: దీపాదాస్ మున్షీపై ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యలు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
తాజావార్తలు
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!