Tpcc Pac Meeting: వాడివేడిగా సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మూడున్నర గంటల పాటు జరిగింది. మూడున్నర గంటల పాటు శాంతియుతంగా సమావేశం నిర్వహించినట్టు నేతలు తెలిపారు. నాయకులు వ్యక్తిగత సమస్యలు ఉంటే…మానిక్కం ఠాగూర్ తో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని సూచించారు కన్వీనర్ షబ్బీర్ అలీ. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను సమాన శత్రువులుగా అభివర్ణించింది పీఏసీ. కేసీఆర్ రాహుల్ గాంధీ కి మద్దతు ఇచ్చి…ఏడేళ్లుగా పార్టీని తిట్టిన తీరు మర్చిపోలేం అన్నారు.
పోలీస్ స్టేషన్ లలో అస్సాం సీఎం పై ఫిర్యాదులపై కేసులు పెడితే కేసీఆర్ కి చిత్తశుద్ది ఉన్నట్టు తెలుస్తుందన్నారు రేవంత్. కేసులు పెట్టకపోతే కేసీఆర్ నిజస్వరూపం బయట పడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఇవాళ్టి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దూరంగా వున్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
సోనియా గాంధీ కుటుంబాన్ని అవమానించడాన్ని పీఏసీ ఖండించింది. అస్సాం సీఎంని వెంటనే తొలగించాలని, చర్య తీసుకోకపోతే బీజేపీ అస్సాం సీఎం వ్యాఖ్యలు సమర్డించినట్టు అవుతుందన్నారు. పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించామన్నారు షబ్బీర్ అలీ. 16 న పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేపడతామన్నారు. 18 న మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు లు చేయాలని పీఏసీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చ జరిగింది. ఇప్పటివరకూ 32 లక్షల టార్గెట్ పూర్తి చేశామని, దీన్ని 50 లక్షల వరకు తీసుకెళ్లాలి అని నిర్ణయించారు.
మోడీ తెలంగాణ పై చేసిన కామెంట్స్ చూస్తే ఆయనకు చరిత్ర తెలియదు అని అర్థమైందన్నారు మాజీ మంత్రి చిన్నారెడ్డి. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం గా ఉండేది . 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దాని తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దాన్ని మేము మెర్జర్ అంటాం. తర్వాత మమ్మల్ని విడదీయాలన్నాం. ఎవరికీ అన్యాయం జరగకుండా విభజన జరిగింది. పార్లమెంట్ తలుపులు .. ఓటింగ్ సమయంలో మూస్తారు. మోడీకి పార్లమెంట్ గురించి తెలియక అలా మాట్లాడారు. 370 ఆర్టికిల్ రద్దు చేసినట్టు తెలంగాణని తీసుకెళ్ళి ఆంధ్రాలో కలుపుతారేమో అని భయంగా వుందన్నారు చిన్నారెడ్డి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!