Girl Cheated: ప్రేమలో మోసపోయా.. న్యాయం చేయాలని యువకుడు సూసైడ్ నోట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Cheated: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు.. తనకంటే ఆమెనే నమ్మాడు. తను ఏంచెప్పిన సరే నంటూ తల ఊపాడు. ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకుని అన్యోన్య దాంపత్య జీవితం గడపేందుకు కలగన్నాడు. ప్రేమించిన యువతి కోసం ప్రాణాలైనా వదలడానికి సిద్దమయ్యాడు. అన్నంతపని చేశాడు. ఆమె మోసానికి తట్టుకోలేకపోయాడు. తన ప్రేమను ఆమె అవసరంగా భావించిందే తప్పా.. ప్రేమగా అంగీకరించలేకపోయిందని తెలిసి మనోవేదన పడ్డాడు.. దీంతో ఆయువకుడి గుండె పగిలింది. రోజూ చస్తూ.. ఆమెను గుర్తు చేసుకుంటూ బతికేకన్నా.. చనిపోదామనుకున్నాడు. అన్నంతపని చేశాడు. రైతలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ తనలా ఆయువతి చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేయాలని సూసైడ్ నోట్ రాశాడు. కానీ ఇది చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తను ఆత్మహత్య చేసుకోలేదని.. ఎవరో కావాలనే తన కొడుకుని చంపి రైతలు కింత పడేశారని ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేరస్థులు ఎవరైనా వదిలేది లేదని చెబుతున్నారు.
అసలేం జరిగింది:
Also Read
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
- OTR : కాంగ్రెస్ నేతల పొలాల్లో మొలకలు వస్తున్నాయా?
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
గాఢంగా ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆ యువతి మోసాన్ని భరించలేక రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే.. ప్రేమించిన అమ్మాయి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా.. అవసరానికి డబ్బులు ఇస్తే ప్రైవేట్ రిలేషన్ షిప్లో ఉందామని యువతి చెప్పిందని లేఖలో పేర్కొన్నాడు. ప్రియురాలికి ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే తన కుటుంబంపై కేసు పెట్టిందని ఆలేఖలో ప్కేర్కొన్నాడు యువకుడు. అది తట్టులేకపోయాడు.. తనవల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా లేఖలో తెలిపాడు. కాగా.. యవకుడు ఆత్మహత్య చేసుకోలేదని ఎవరో హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అటు విజయవాడలో కూడా తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో తనలా మోసపోయిన యువకులకు న్యాయం చేయాలని కోరడం సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!